Tags :KCR

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలి -కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని కాంగ్రెస్ యువ నాయకులు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని ఆరోపించారు. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు విజయ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తీరా ఫ్లేట్ ఫిరాయించాడు. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అని.. రాజ్ పాకాల ,విజయ్ మద్దూరిని వెనకేసుకురావడానికి మాజీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

శోకనగర్ గా ఆశోక్ నగర్..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రోడ్లపైకి తెచ్చారు. పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం అందరి కడుపు కొట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు. ఏడాది కాకముందే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలన్నింటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. కొత్త హామీల అమలు లేదు.. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..?

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టలకే ఫలించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు.. సామాన్యులపై భారం మోపకూడదని చేసిన పోరాటానికి ఇటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దిగోచ్చినట్లు కన్పిస్తుంది. ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈఆర్సీని కల్సి కరెంటు ఛార్జీలను పెంచోద్దని విన్నవించింది. ఆ తర్వాత సిరిసిల్లలో జరిగిన బహిరంగ విచారణలో సైతం కేటీఆర్ పాల్గోని ప్రజల తరపున తమ గళాన్ని విన్నవించారు. కరెంటు […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

పదేండ్లలో తొలిసారిగా హైదరాబాద్ లో ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల తర్వాత రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు.ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలు ఉదృతమైన సంగతి తెల్సిందే. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు భయభ్రాంతులు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలకు ఉపక్రమించింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం మరో పది మంది కానిస్టేబుళ్లను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ అంత ఆత్రం ఎందుకు…?

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున రెండో సారి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఏనాడు కనీసం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ ఫాయిజన్ సంఘటనలు.. నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు.. రైతుబంధు.. రైతు రుణమాఫీపై రైతులు చేపట్టిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చూస్కోవాలి కదామ్మా!. అన్నీ బిగినింగ్ మిస్టేక్స్..?

ఈరోజు ఆదివారం ఉదయం నుండే ఇటు మీడియా అటు సోషల్ మీడియా మరోవైపు రాజకీయ పార్టీల్లో మారుమ్రోగిన అంశం జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. ఈ దాడుల్లో విదేశీ మద్యం ఉంది. పార్టీకి అనుమతి లేదని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు.. వాడినట్లు చెప్పలేదు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసే విధంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు మరో ప్రతిపక్ష పార్టీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం

జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్

నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు-బామ్మర్ధిని తప్పించారా..?

నిన్న శనివారం హైదరాబాద్ నగర పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించిన జన్వాడ ఫామ్ హౌస్ సంఘటనపై  కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన స్పందిస్తూ ‘బావమరిది ఫామ్హహౌస్ లో రేవ్ పార్టీలా? సుద్దపూసను తప్పించారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో’ అని ధ్వజమెత్తారు. చట్టం ముందు అంతా సమానమేనని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలని కేంద్ర మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ SM ను చూసి వణుకుతున్న కాంగ్రెస్

బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More