మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు మంగళవారం వేముల వాడలో పర్యటించారు. ఈరోజు ఉదయం వేములవాడ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను వందేండ్లు ముందుకు తీసుకెళ్లారు. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కండ్లుగా భావించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారు. […]Read More
Tags :KCR
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి & బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసిన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంఎల్ఏ కొండబాల కోటేశ్వరరావు మరియు జిల్లా ముఖ్య నాయకులు.అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ: బిఆర్ఎస్ […]Read More
బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. 10నెలల్లో తెలంగాణ సమాజం ఏమి కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాము. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాము. ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. డీఎస్సీతో ఉద్యోగాల భర్తీ చేశాము.. ఆరోగ్య శ్రీని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సెటైర్ల వర్షం కురిపించారు. మోటర్ వైహికిల్ అధికారులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ” ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని ఇప్పుడే చూస్తున్నాము అని ఆయన సెటైర్ వేశారు. శాసనసభకు వచ్చి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ ” మహారాష్ట్రలో బీఆర్ఎస్ బీజేపీఎకి బీటీమ్ గా పనిచేస్తుంది. ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా బీజేపీ వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతన్నలను రోడ్లపై వదిలేసింది. చేసిన రుణమాఫీ వడ్డీలకు సైతం సరిపోలేదు. ఆటోడ్రైవర్లను ఉసిగొల్పి ధర్నాలకు పిలిపించింది. నిరుద్యోగ యువతను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారిని మోసం చేసిందని సంచలన ఆరోపణలు […]Read More
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు..?
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కు చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లో ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారిస్తున్న సంగతి తెల్సిందే.Read More
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ బోగస్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని వి మర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 […]Read More
చట్టాలు ప్రతిపక్ష పార్టీకేనా.?.అధికార పార్టీకి వర్తించవా..?
తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కాబోతుంది. ఈ ఏడాదిలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్నో.. ముఖ్యమంత్రినో.. మంత్రులనో ప్రశ్నిస్తున్నారనో.. దూషిస్తున్నారనో కేసులు పెట్టి మరి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలను.. సానుభూతి పరులను… జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాన్ని అతిక్రమించి ఎవరూ ప్రవర్తించిన కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే..చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ […]Read More
ఓ ప్రతిపక్ష నేత నోరు తప్పిండంటే ఆర్ధం ఉంటది..?. చౌకభారు విమర్శలు చేశారంటే అధికారం లేదు కాబట్టి ఆ ప్రస్టేషన్ లో మాట్లాడిండులే అని అనుకుంటారు. అవినీతి అక్రమ ఆరోపణల భాణం సందించారంటే అధికారం కోసం ఎంతవరకైన తెగించారులే అని సర్దుకుంటారు. కానీ దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఓ నేత అది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చౌకభారు విమర్శలు.. వ్యక్తిగత దూషణలు అఖరికి ఓ వ్యక్తి చావు కోరుకున్నాడంటే ఉన్న పదవికి ఎసరైన రావాలి. […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసీ నది ప్రక్షాళనకు అడ్డు పడితే కుక్క చావు చస్తావ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నీ బిడ్డ మూడు నెలలు జైలు వెళ్తేనే నీకు దుఃఖం వచ్చింది. మా బిడ్డల కాళ్లు వంకర పోతే.. నడుము వంకర పోతే వాళ్లను ఇంట్లో కట్టేసి తల్లులు పనులకెళ్ళేవారు. […]Read More