Tags :KCR

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కిషన్ రెడ్డికి పచ్చ కామెర్లు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే. గత పదేండ్లుగా రాష్ట్రంలోబీఆర్ఎస్ ,కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు . కాబట్టి గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భట్టీ మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ కిషన్ రెడ్డిలు ఒకటేనని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

విజయోత్సవాలు కాదు..అపజయోత్సవాలు జరపండి..!

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి. అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారు అని మాజీ మంత్రి హారీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఈరోజు మంగళవారం వరంగల్ లో తలపెట్టిన విజయోత్సవ సభ గురించి విమర్శల పర్వం కురిపించారు. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ అల్లుడికి మరో చిక్కు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ Maxbien ఫార్మా కంపెనీ పై న్యూఢిల్లీ ED కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కార్యక్రమం రేవంత్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడి కంపెనీకి భూములు ఇచ్చేది లేదని మొదలైన వివాదంతో Maxbien ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉండడం అదే సంస్థలో […]Read More

Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

లగచర్లపై ఉక్కు పాదం ఎలా…?-ఎడిటోరియల్ కాలమ్

దేశంలో రాజ్యాంగబద్ధ పాలన నడవాలంటూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ పెద్ద ప్రచారమే చేశారు. దానిని ఎన్నికల అంశంగా వాడుకున్నారు. అంబేద్కర్‌ మార్గాన్ని అనుసరిస్తానంటే వద్దనేది ఎవరు? కానీ, రాహుల్‌ మాటలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో, అదీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే అమలు కాకపోతే నలువైపుల నుంచీ అభ్యంతరాలు వస్తాయి. లగచర్లలో ఫార్మా విలేజ్‌ ఏర్పాటు విషయమై ఇంతవరకు జరిగిన చర్యలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ఉద్రిక్తంగా మారింది. భూ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూసి కాంగ్రెస్ సర్కారులో వణుకు…?

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావోస్తుంది. ఈ ఏడాదిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి.. గత పదకొండు నెలల్లో ఆ పార్టీ వైపల్యాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా నే ఎక్కువగా యుద్ధం చేసిన సంగతి అందరికి తెల్సిందే. ఒకానోక సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ ను కేసులు పెట్టి అరెస్టులు చేయాలని దాదాపు ఓ పదిమందిపై […]Read More

Sticky
Breaking News Crime News Slider Telangana Top News Of Today

దిలీప్ కొణతం అరెస్ట్ లో ట్విస్ట్…?

తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకుడు.. గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా మాజీ చైర్మన్ దిలీప్ కొణతం ను నిన్న సోమవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. రిమాండ్ ను కోరుతూ స్థానిక నాంపల్లి జడ్జి ముందు ప్రవేశపెట్టగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..?. ఏ కారణం చేత రిమాండ్ కు ఇవ్వాలి.. చట్టాలను మీ చేఎతుల్లోకి తీసుకుంటారా..?. సుప్రీం కోర్టు గైడెన్స్ పక్కకు ఎలా పెడతారంటూ అక్షింతలు వేస్తూ రిమాండ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మహారాష్ట్ర ఓటర్ల చెవిలో రేవంత్ పూవ్వులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మహారాష్ట్రలో తెలంగాణ తరహా పాలనను అందిస్తాము. తెలంగాణలో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేర్చాము. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి మార్కు పాలనను చూపిస్తాము అని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కౌంటరిస్తూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజల చెవిలో పూవులు పెడుతున్నారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వీడు ఎక్కడున్నాడంటూ రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు తగ్గేదేలే అంటున్నారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కేసీఆర్ లాంటి వ్యక్తిని తిడితే సీఎం ను సైతం తిడతానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పై నోరు పారేసుకుంటారనే విమర్శలపై సదరు న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ ” తెలంగాణ పితామహుడి లాంటి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ,హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరా…?

మాజీ మంత్రులు కేటీఆర్ .. తన్నీరు హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరా..?. బీఆర్ఎస్ లో చీలికలు వస్తాయా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ ప్రదేశ్ తెలంగాణ కమిటీ అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ” ఏడాది మాపాలనలో సంక్షేమాభివృద్ధిని రెండు కండ్లలా భావించి ప్రజలకు సంక్షేమాభివృద్ధి ఫలాలను అందిస్తున్నాము.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దగుల్బాజీ పనులు-రేవంత్ రెడ్డిపై రాజా వరప్రసాద్ ఫైర్

తెలంగాణలో గత పదకొండున్నర నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన హనీమూన్ ముగిసిందని ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలకు ఏం మంచి చేశారని? ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబరాలు జరుపుకుంటారని రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ (స్వామీ) ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. గత పదకొండున్నర నెలల పాలన […]Read More