Tags :KCR

Breaking News Slider Telangana Top News Of Today

KCR అసెంబ్లీకి రావాలి..!

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు..మీ సలహాలు, సూచనలతో సభను నడపండిప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదుఅని అన్నారు.. పాలక పక్షానికి సూచనలు చేయాలి, ప్రశ్నించాలి.కేసీఆర్‌ కంటే మేం జూనియర్‌ శాసనసభ్యులమే.కేసీఆర్‌ ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు.మీ పిల్లలు తప్పుచేస్తుంటే ఎందుకు ఆపడం లేదు.. రాక్షసులను తయారుచేసి ఉసిగొల్పడం మంచిదా అని ప్రశ్నించారు..ఈ నెల 9న కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరుకావాలి.పొన్నం వచ్చి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పెద్దపల్లి లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి  రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని  విమర్శించారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా పార్టీ పాలనలో ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

KCR మొక్క కాదు.. వేగు చుక్క…!

మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ మొక్క అని అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మొక్క కాదు… వేగు చుక్క.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చిన సేనాని. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అభివృద్ధి ప్రధాత. అలాంటి వ్యక్తిని పట్టుకుని మొక్క అనడం వాళ్లకే చెల్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిధుల వరదపారాయి. కాంగ్రెస్ పది నెలల పాలనలో తిట్లు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ బలం అదే…?

వందేళ్ళకు పైగా ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుండి నేటి వరకు రైతులే బలం అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యత రైతులే అని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది. రైతును రాజును చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బకాయి పెట్టిన రూ.7,625కోట్ల రైతుబంధును మేము అధికారంలోకి వచ్చాక […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

తెలంగాణ సాధకుడు కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు KCR అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్ లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ MLA లు పద్మారావు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?. పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పతనం మొదలయింది

చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డి గారిని చర్లపల్లి జైల్లో పరామర్శించాం. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి గారు శిక్ష అనుభవిస్తున్నారు.పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ ..!

తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.1,449కోట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. మరే ఏపార్టీకి కూడా ఇంత భారీ ఎత్తున నగదు లేదు. వైసీపీ ఖాతాలో కేవలం రూ.29కోట్లు ఉన్నట్లు నివేదికను సమర్పించింది. టీడీపీ ఖాతాలో రూ.272కోట్లు, డీఎంకే ఖాతాలో రూ.338కోట్లు, ఎస్పీ ఖాతాలో రూ.340కోట్లు,జేడీయూ ఖాతాలో రూ.147కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం…!

ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య ,‌ కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ Y శ్రీనివాస్, Rjc కృష్ణ మరియు తదితరులు.బిఆర్ఎస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పాలన చూసి నవ్వుకుంటున్న జనం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. పదేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క పరిశ్రమ రాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమిని సేకరించాము. ఎక్కడా కూడా బాధితులకు నష్టం రాకుండా పరిహారం అందించాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదా మేము.. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళే కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. […]Read More