Tags :KCR

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

2025లో గులాబీ దళపతి ఎవరై ఉంటారు..!

మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయి అన్ని రకాల కమిటీలు వేస్తాము.. ఆ కమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేస్తాము.. కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలపై క్షేత్రస్థాయి నుండి పోరాటం షూరు చేస్తాము అని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇంతవరకూ బాగానే ఉంది మరి కొత్త ఏడాదిలో గులాబీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR  ముందుచూపుతోనే RRR

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి..బీఆర్‌ఎస్ అధినేత,    కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిఫుల్‌ఆర్‌) ఆలోచన చేశామని బీఆర్‌ఎస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.  హైదరాబాద్‌ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిఫుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ రూపొందించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌ గడ్కరీతో కేసీఆర్‌, తాను బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించామని, అనుమతులు పొందామని గుర్తుచేశారు. ఔటర్‌ రింగు రోడ్డు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జనవరి లో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుం ది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎ న్నికలకు సిద్ధమవుతోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అప్పుడు అరచేతిలో వైకుంఠం..!. ఇప్పుడు నిర్వేదం..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీల్లో పదమూడు అంశాలతో పాటు నాలుగోందల ఇరవై ఎన్నికల హామీలు. రాష్ట్రంలో ఏగల్లీకెళ్లిన కానీ అక్కడ చేసే ప్రచారం మేము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తాము. మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదోందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తాము. ఆరోగ్య శ్రీని పది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిదిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం లో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు.పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత ముద్దు బిడ్డ గా కొనియాడారు. భారత […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీశ్ లకు ఊరట…?

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావులకు ఊరట లభించింది. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీష్ లకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా మేడిగడ్డ వ్యవహారంలో జిల్లా కోర్టు తన అధికార పరిధిని దాటి మరి ప్రవర్తించిందని హైకోర్టు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మరో వివాదంలో రేవంత్ రెడ్డి సర్కారు..!

 తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్న మాటలు ” తెలంగాణలో కేసీఆర్ అనవాళ్లను మార్చేస్తాము.. లేకుండా చేస్తాము అని.. అన్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వ అధికారక చిహ్నం ను మార్చడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఉండాల్సిన ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం ను పెట్టారు. ప్రగతి భవన్ పేరు మార్చారు. అఖరికి తెలంగాణ ఆస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపురేఖలనే సమూలంగా మార్చి సరికొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కోతికి కొబ్బరి చిప్ప.!. రేవంత్ కు అధికారం.!. రెండు ఒకటేనా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైన అధికారం కోసం .. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయాలు చేస్తారు.. ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలను సంధిస్తారు. అదేంటో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఓ పట్టాన అది కూర్చోని తినకుండా తన ఇష్టారాజ్యాంగా తింటూ సంబరపడుతుంది. రేవంత్ రెడ్డికి అధికారం కూడా అలానే ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబర్ మూడో తారీఖున ఎన్నికల […]Read More

Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

కేసీఆర్నే ఓడించారు.!. రేవంత్ రెడ్డి ఎంత..?-ఎడిటోరియల్ కాలమ్ ..!

కేసీఆర్ మూడు అక్షరాల పేరు కాదు.. దాదాపు పద్నాలుగేండ్ల పాటు స్వరాష్ట్ర సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ యోధుడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి కూడా వెనుకాడని ధీరుడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి పదేండ్లలోనే ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో స్వతంత్ర భారతంలోనే ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనతనలను తెలంగాణ సాధించేవిధంగా పాలించిన నాయకుడు. అలాంటి కేసీఆర్ నే […]Read More