Tags :karnataka

Sticky
Breaking News National Slider Top News Of Today

గాంధీ కుటుంబానికి ఏటీఎం గా తెలంగాణ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకే ఎన్నికల ప్రచారం అంటూ మహారాష్ట్రకు వస్తున్నారు. గాంధీ కుటుంబానికి ఆయా రాష్ట్రాలు కప్పం కడుతున్నాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రం నుండే ఏడు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయని […]Read More

Breaking News National Slider Top News Of Today

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా భూకుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు..ముడాలో భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సెక్షన్ 17 కింద ఆయనపై కేసు నమోదయింది. అసలు ముడా స్కాము ఏమిటంటే మైసూర్ అభివృద్ధి కోసం ముడా భూమి సేకరించింది.. దీనికి బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఊదాహరణకు ఎకరం భూమి తీసుకుంటే అరఎకరం అభివృద్ధి చెందిన భూమిని […]Read More

Movies Slider

బెంగళూర్ రేవ్ పార్టీలో సంచలన విషయాలు

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ ఫాం హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేశారు.. ఈ పరీక్షలో దాదాపు 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో సీనియర్ సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు.Read More

Movies Slider

రేవ్ పార్టీలో హేమ -వీడియోలో క్లారిటీ

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే తనపై వస్తోన్న వార్తల గురించి ఓ వీడియోలో నటి హేమ క్లారిటీచ్చారు.. తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ క్లారిటీ ఇస్తూ  ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌ హౌస్‌లో చిల్‌ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం […]Read More

Movies Slider

రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన తెలుగు సీనియర్ నటి

సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. నగరంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.Read More

National Slider

చిలుకకు రూ. 444బస్ టికెట్ కొట్టిన కండక్టర్

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కర్ణాటక – ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.Read More