Tags :kalvakuntla kavitha

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవితకు వింత జబ్బు..!

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు.. జాగృతి అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవితపై మాజీ డిప్యూటీ సీఎం.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి సంచలన వ్యాఖ్యలు చేశారు . స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో కడియం శ్రీహారి మాట్లాడుతూ ” మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఓ వింత జబ్బు ఉంది.. మీడియాలో కన్పించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుంది. అందుకే తమ ప్రభుత్వంపై ఎలాంటి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రతి మహిళకు రూ.35000లు రేవంత్ రెడ్డి బాకీ..!

కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.మంగళవారం నాడు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీల పై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పోరాటం మాది..!.పేరు మీకా..?

నిజామాబాద్ బీఆర్ఎస్  జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,బాజిరెడ్డి గోవర్ధన్,విఠల్ రావు తదితరులు పాల్గోన్నారు..ఈ సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటుపై  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ “పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాము.పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి..పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటొకాల్ పాటించలేదు.కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల‌ పోరాటానికి అండగా బీఆర్ఎస్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం.. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ మంత్రి అభినందనలు..!

Politics : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ.. సీనియర్ నేత కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన బీసీ మహాసభలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిస్తూ ” పదేండ్లు అధికారంలో ఉన్న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అది నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా..!

దివంగత మాజీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది. మండల్ కమీషన్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలించింది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే.. కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ,బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థలకు.. పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కవిత బీసీ ఉద్యమం అంటే నవ్వోస్తుంది..!

Telangana : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్, నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం బీసీల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడుయాతో మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బీసీలు గుర్తుకు రాలేదా..?. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికొదిలేశారు. కవిత బీసీల కోసం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ పాలిట శని కాంగ్రెస్ పార్టీ..!

తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి, మోసానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.  సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కల్లిబొల్లి మాటలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దుష్టపరిపాలనకు తెరతీసిందని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… ఇప్పుడు రైతు భరోసాకు అనేక షరతులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ చచ్చిన ఓ పాము..!

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిజామాబాద్ పర్యటనలో బీజేపీ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు కౌంటరిచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేండ్లలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని బీఆర్ఎస్ నేతకపై ఆరోపణలున్నాయి.. అధికారం కోల్పోయి బీఆర్ఎస్‌ పార్టీ ఓ చచ్చిన పాములా తయారైంది..మాజీ మంత్రి కేటీఆర్‌ పై ఉన్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే […]Read More