Tags :Kalvakauntla kavitha

Editorial Slider Telangana Top News Of Today

న్యాయం గెలిచింది..!ప్రజాస్వామ్యం మురిసింది..!- ఎడిటోరియల్ కాలమ్..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాల్నే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక ఊపు ఊపిన ఉదాంతం.ఈ స్కాంలో సాక్షాత్తు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకు అందరిపై ఈడీ సీబీఐ అభియోగాలు మోపి అందర్ని నిందితులంటూ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి. దాదాపు ఆరేడు నెలలుగా సినిమాట్రిక్ గా ఓ పెద్ద డ్రామానే నడిచింది. ఒకపక్క ఆ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేపు హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ,సీబీఐ నమోదు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. పది లక్షల విలువైన రెండు ష్యూరీటీలతో సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కవితకు సంబంధించిన పాస్ పోర్టును సరెండర్ చేయాలి.. సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదనే కండీషన్స్ విధించింది. దీంతో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కవిత తరపున న్యాయవాది మోహీత్ రావు ష్యూరీటీ పేపర్లను.. బెయిల్ కాపీ జైలు అధికారులకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవిత కు విధించిన బెయిల్ షరతులు ఇవే..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ,సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. జస్టీస్ బీఆర్ గవాయ్, జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరులో సీబీఐ తుది ఛార్జ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవితకు బెయిల్ రావడానికి కారణాలు ఇవే..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేయగా ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ ,ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరు చేయడానికి మూడు కారణాలను తెలిపింది. అందులో ఒకటి లిక్కర్ స్కాం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఓ మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ విచారణను జస్టీస్ బీఆర్ గోవాయ్,జస్టీస్ విశ్వానాథ్ ధర్మాసనం విచారిస్తుంది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ,ఈడీ తరపున అదనపు సొలిసిటర్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తున్నారు. ఈ విచారణలో న్యాయవాది ముకుల్ రోహిత్గీ ‘ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు.రూ.100కోట్ల ముడుపుల విషయంలో ఎలాంటి నిజం లేదు.సిసోడియాకు వర్తించిన నియమాలే కవితకు వర్తిస్తాయి.ఈ కేసులో ఐదు […]Read More