Tags :kadiyam srihari

Breaking News Slider Telangana Top News Of Today

కడియం శ్రీహారి బాటలో దానం నాగేందర్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాదు. కేవలం స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు మీకోసం.. నియోజకవర్గ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్టేషన్ ఘన్ పూర్ పై రేవంత్ రెడ్డి వరాల జల్లు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్లతో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు .రూ..200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు .. అంతేకాకుండా రూ..5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ.రూ.45. 5 కోట్లతో 100 పడకల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవితకు వింత జబ్బు..!

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు.. జాగృతి అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవితపై మాజీ డిప్యూటీ సీఎం.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి సంచలన వ్యాఖ్యలు చేశారు . స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో కడియం శ్రీహారి మాట్లాడుతూ ” మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఓ వింత జబ్బు ఉంది.. మీడియాలో కన్పించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుంది. అందుకే తమ ప్రభుత్వంపై ఎలాంటి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బడ్జెట్ లో తెలంగాణకి తీవ్ర అన్యాయం

నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించి నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా తెలంగాణపై సవతి తల్లీ ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మండిపడ్డారు..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏఐసిసి మరియు టిపీసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ కాంగ్రెస్ లో ముసలం..

వరంగల్ కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? నాయకల మద్య విబేదాలు తారా స్థాయికి చేరాయా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంపి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కనిపించకపోవడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.. గీసుకొండ మండలం మొగుళ్లపల్లి దగ్గర 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు..డిప్యూటీ సీఎం పర్యటనలో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఒక్కరూ ఔట్ – మిగతా ఇద్దరూ డౌట్

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చింది. స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ తీరుపై కాంగ్రెస్ నేతలు అసహానం..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,కడియం శ్రీహారి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ లను స్థానిక కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి […]Read More

Editorial Slider Telangana Top News Of Today

రాజకీయ చదరంగంలో చెరగని తప్పులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్,సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహారిలతో పాటు రాజ్యసభ సభ్యులు కేకే,ఎంపీ రంజిత్ రెడ్డి లు  కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,తెల్లం వెంకట్రావులు పార్టీ మారినప్పుడు రానీ వ్యతిరేకత కడియం,పోచారం,కేకే,సంజయ్ మారినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ […]Read More

Slider Telangana Top News Of Today

నిరుపేదలకు 25లక్షల ఇండ్లు

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ గారికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని […]Read More

Slider Telangana

పార్లమెంటులో వరంగల్ ప్రజల గొంతుకనై విన్పిస్తా….

పార్లమెంటు లో వరంగల్ ప్రజల గొంతుకనై నిలుస్తానని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయాన్ని, రాంనగర్ లోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య గారు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ, సిపిఎం నాయకులు వారికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర, జిల్లా […]Read More