Tags :Janasena

Andhra Pradesh Slider

పిఠాపురంలో పవన్ దూకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న175అసెంబ్లీ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలైన పోస్టల్ ఓట్ల లెక్కింపులో 1000ఓట్లతో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై లీడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Andhra Pradesh Slider

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-ఆధిక్యంలో టీడీపీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న175స్థానాల్లో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుతో ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరట్ల బుచ్చయ్య చౌదరి 910ఓట్ల మెజార్టీతో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈవీఎం తొలి రౌండ్ […]Read More

Andhra Pradesh Slider

2019ఏపీ ఎన్నికల ఫలితాలు V/S ఎగ్జిట్ పోల్ ఫలితాలు

మరికొద్ది గంటల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు..ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ఓ కన్ను వేద్దామా..? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫైనల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఈ విధంగా ప్రకటించాయి. ఇండియా టుడే: వైసీపీకి 130-135 సీట్లు ఇస్తే టీడీపీకి 37-40కి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చి చెప్పింది.సీపీఎస్: వైసీపీకి 130-133 సీట్లు, టీడీపీకి 43-44 […]Read More

Andhra Pradesh Movies Slider

మరో ట్రెండ్ సెట్ చేసిన పవన్ -వీడియో వైరల్

జనసేన అధినేత..ప్రముఖ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది బైకర్లు తమ వాహనాలపై ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ జనసేనాని  పవన్ కళ్యాణ్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.Read More

Andhra Pradesh Slider

ఏపీలో కూటమికి 125సీట్లు

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని  ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More

Andhra Pradesh Slider

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో బీజేపీ వర్మ భేటీ

కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.Read More

Andhra Pradesh Slider

విజయసాయి రెడ్డి కన్పించడం లేదంట

ఏపీ అధికార వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతలా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏపీ పాలిటిక్స్ లో విన్పించే పేరు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. నెల్లూరు లోక్ సభ నుండి బరిలోకి దిగిన విజయసాయి రెడ్డి. అయితే ఎప్పుడు నిత్యం వార్తల్లో కన్పించే వ్యక్తి అయిన విజయసాయిరెడ్డి పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడ కన్పించడంలేదని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు […]Read More

Andhra Pradesh Slider

కేఏ పాల్ పై కేసు నమోదు

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అంటే తెలియనివాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా కేఏ పాల్ ప్రాచుర్యం పొందారు. తాజాగా ఎన్నికల్లో తనకు సీటు ఇస్తానని యాబై లక్షలు తీసుకోని ఇవ్వకుండా మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ టికెట్ ఇస్తానని కేఏ పాల్ రూ.50 లక్షలు తీసుకున్నట్లు రంగారెడ్డి […]Read More

Andhra Pradesh Slider

బాబు యాక్షన్ -ఈసీ రియాక్షన్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యాక్షన్ కు ఈసీ రియాక్షన్ చూపింది.. రేపు శనివారం పద్దెనిమిదో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు అన్ని శాఖాల్లో జరగనున్న ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని ఆపాలని..అప్ గ్రేడ్ వల్ల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఫైళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాసిన సంగతి తెల్సిందే. దానిపై స్పందించిన ఈసీ మళ్లీ […]Read More

National Slider

లోక్ సభ ఎన్నికలు-కాంగ్రెస్ కు 300..బీజేపీకి 200సీట్లు

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More