ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో ప్రసంగిస్తుండగా అభిమానులు OG, OG అని అరిచారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ‘సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. ఆంధ్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పాను. OG బాగుంటుంది.. చూడండి’ అని పవన్ […]Read More
Tags :Janasena
ఏపీలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరానికి చెందిన యువతి తప్పిపోయి 9 నెలలు అయిన దొరకలేదు..,కానీ తమ పాలనలో 9 రోజుల్లోనే కేసు ఛేదించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘గత ప్రభుత్వం మహిళల మిస్సింగ్పై నిర్లక్ష్యం వహించింది. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై యువత, ప్రజలు విసిగిపోయారు. రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More
ఏపీలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు ఎకరాల స్థలం కొన్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం… జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉప్పాడ సెంటర్లో జరిగిన వారాహి సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను పిఠాపురం రాను, హైదరాబాద్లోనే ఉంటాను అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు నేను పిఠాపురం వాస్తవ్యుడినే. ఇక్కడ మూడెకరాలు కొన్నాను. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయింది. అందుకే కొంచెం లేటయింది. పిఠాపురం నుంచే మా విజయం మొదలైంది’ అని పవన్ పేర్కొన్నారు.Read More
ఏపీలోని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేద కుటుంబం నుండి వచ్చిన సంగతి తెల్సిందే.. 2019లో ఓడిన అయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.. అయితే అతని దగ్గర నియోజకవర్గంలో తిరగడానికి కారు లేకపోవడంతో జనసైనికులు ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు. నియోజకవర్గ జనసైనికులు అందరూ కలిసి 10 లక్షలు విరాళాలుగా పోగేసి, డౌన్ పేమెంట్ కట్టి ఫార్చునర్ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఇచ్చారు. మిగిలిన డబ్బును నెలనెలా ఈఎంఐ రూపంలో […]Read More
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమికి చెందిన టీడీపీ జనసేన తరపున బరిలోకి దిగడానికి అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది.. టీడీపీ తరపున సీ రామచంద్రయ్య,జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.. రేపు వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164ఎమ్మెల్యే స్థానాలను..వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.. టీడీపీ పదహారు ..జనసేన రెండు..బీజేపీ మూడు.. వైసీపీ నాలుగు […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈరోజు సోమవారం పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు… ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని అన్నారు. మాట్లాడుతూ.. ‘జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను. కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పాను. క్యాంప్ ఆఫీసులో మరమ్మత్తులో ఏమైనా చేయాలా అని అడిగితే వద్దన్నాను. కొత్త […]Read More
ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అల్లూరి జిల్లా దేవీపట్నంలో పర్యటించారు.. ఈ పర్యటనలో భాగంగా పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించారు.. ఫిట్నెస్ లేని బోట్లపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీసి ఏపీలో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీచ్చారు… అంతే కాకుండా బోట్ పాయింట్ దగ్గర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము…పర్యాటకుల రద్దీ మేరకు బోట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి తెలిపారు..Read More
జూలై 1న పిఠాపురం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జూలై 1న తారీఖున డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. వారహి సభలో పాల్గొని పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు చెప్పనున్నారు.Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన పాలనలో తన మార్క్ చూపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది.Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగి కూటమి 161ఎమ్మెల్యే స్థానాల్లో విజయదుందుభికి కారణమైన జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ స్పెషల్ ఏవీ ఒకటి విడుదలైంది.. ప్రముఖ సినిమా బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, నిర్మాత విశ్వప్రసాద్ కూటమి విజయం సాధించిన సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప ప్రదర్శించిన స్పెషల్ ఏవీ ఆకట్టుకుంటోంది. ఎన్నో […]Read More
