Tags :ipl-2025 final match

Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనతను ఆర్సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య తన సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో రెండు ఫైనల్స్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందిన తొలి ఆటగాడిగా పాండ్య నిలిచారు. 2017లో ముంబై జట్టు తరపున రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. తాజాగా పంజాబ్ జట్టుతో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచారు. టోర్నీలో ఇప్పటివరకూ కోహ్లీ 770 ఫోర్లు బాదారు. ఇప్పటివరకు ఈ రికార్డు శిఖర్ ధవన్ (768)పేరుపై ఉంది. తాజాగా పంజాబ్ మ్యాచ్ లో విరాట్ దాన్ని అధిగమించాడు. అయితే , ఆతర్వాత స్థానాల్లో వార్నర్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

పంజాబ్ కు బిగ్ షాక్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ (24), ప్రభ్ సిమ్రన్ (26) పరుగులతో రాణించడంతో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కన్పించింది. అయితే, వారిద్దరూ స్వల్ప స్కోర్లకు అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగారు. దీంతో పంజాబ్ ఆదిలోనే డెబ్బై […]Read More