Tags :Indian politician

Andhra Pradesh Slider

విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి రేపు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రి కుమార స్వామి రానుండటం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. రేపు ఎన్డీఎంసీ అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పోకస్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పర్యటన అనంతరం కుమారస్వామి […]Read More