Tags :Indian politician

Breaking News Slider Telangana Top News Of Today

ధర్మపురి లో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన: కొప్పుల ఈశ్వర్.

సింగిడిన్యూస్, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ కు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు..ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంనర గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి తీయలేదు…!10 సంవత్సరాల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో ఆగని జర్నలిస్టుల అక్రమ అరెస్టులు

గతంలో పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్న పోలీసుల గుట్టును బయటపెట్టిన పెద్ద వంగర మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండ సతీష్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సతీష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల గుట్టు రట్టు చేసినందుకే పగబట్టారు. అంతేకాకుండా ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నoదుకే […]Read More

Sticky
Andhra Pradesh Slider Top News Of Today

మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు..!

జ్యూరిచ్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎవరికి నచ్చిన నచ్చకపోయిన మంత్రి నారా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. భవిష్యత్తు సీఎం అతనే. రాబోవు కొన్ని దశాబ్ధాల పాటు ముఖ్యమంత్రిగా లోకేష్ ఉంటారు. లోకేశ్ అందరికంటే బాగా చదువుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్.. స్టాన్ పర్డ్ యూనివర్సిటీ నుండి చదువుకున్నారు.175ఎమ్మెల్యేలల్లో.. 25మంది ఎంపీలల్లో ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారు ఎవరూ లేరు. ఏమి చేయాలో.. ఏమి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఎల్ కే అద్వానీకి తీవ్ర అస్వస్థత..!

మాజీ ఉప ప్రధానమంత్రి.. బీజేపీకి చెందిన సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అద్వానీని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు తగిన చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు గతంలో పలుమార్లు అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెల్సిందే. ఇప్పటికే అనేక సార్లు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం అద్వానీకి తొంబై ఏడేండ్లు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

అందమే కాదు గొప్ప మనసున్న ఎంపీ ….?

ఆమె ఎన్డీఏ లో యంగెస్ట్ ఎంపీ… మంచి సేవాగుణం ఉన్న ఎంపీ .. ఆమె బీహార్ రాష్ట్రంలో సమస్తిపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాంభవి చౌదరి. తాను ఎంపీ స్థాయికి ఎదగటానికి పడిన కష్టనష్టాల గురించి బాగా గుర్తు పెట్టుకున్నట్లు ఉన్నారు. అందుకే ఓ మహిళగా సాటి మహిళలకోసం ఏదైన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని తలపెట్టారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మూసీ నది ప్రక్షాళనకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది. నల్గోండ జిల్లా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. నల్గోండ జిల్లా ప్రజల జోలికి వస్తే ఊరుకోనేదిలేదని అంటున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నలగోండ రైతులకు ఏమి చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉండి ఏమి చేశారు. చేయాల్సింది మూసీ నది ప్రక్షాళన కాదు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

ఈరోజు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేరళ వెళ్లనున్నారు. త్వరలో జరగనున్న వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో రేపు బుధవారం ఆమె నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నరు. అందుకే ఈ రోజు సాయంత్రం ఆయన కేరళకు బయలు దేరనున్నారు. బీజేపీ తరపున నవ్య హరిదాస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డ్రగ్స్ తీసుకుంటున్న ఎమ్మెల్యే…!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మీడియా సమావేశంలో చీరలు.. గాజులు చూపించడం దమ్ము కాదు.. దమ్ముంటే నార్కోటిక్ పరీక్షలు చేయించుకొవాలి. ఆ పరీక్షల ఫలితాలను మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. మీరు డ్రగ్స్ తీసుకుంటారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి కొల్లు రవీంద్ర భేటీ

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి Kishan Reddy Gangapuram తో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలి.. రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ […]Read More

Slider Telangana Top News Of Today

అఖిలేష్ యాదవ్ రాజీనామా…?

యూపీ మాజీ సీఎం…ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ప్రతిపక్ష ఎల్పీ నేత.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. దీంతో తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండే‌ను ఎస్పీ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.  ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు..దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది..Read More