Tags :India vs Bangladesh

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సంజూ శాంసన్ శతకం

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టీ20 అఖరి మూడో మ్యాచ్ లో శతకం సాధించాడు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 14ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయి 201పరుగులను సాధించింది. మరోవైపు సంజూ శాంసన్ 11ఫోర్లు.. 8సిక్సర్ల సాయంతో 45బంతుల్లో 111పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం తగ్గకుండా ఆరు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో 33బంతుల్లో 71పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.Read More