తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో చెరువులను, ప్రభుత్వభూములను ఆక్రమించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. బఫర్,FTL జోన్ల పరిధిలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్న నిర్మించుకున్న అక్రమణ దారులను ఎవర్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదు. వాళ్లు ఎంత పెద్దవారైన సరే.. ఎంతటి వారైన సరే వదిలిపెట్టే ప్రసక్తి […]Read More
Tags :hydra notices
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కీ చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటంసాని రాంభూపాల్ రెడ్డి కి సంబంధించిన అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ కూల్చివేసిన సంగతి తెల్సిందే.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో 25ఎకరాల్లో ఉన్న ఆయన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది అని ఏపీ అధికార టీడీపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ చేశారు.. దీనిపై ఆయన స్పందిస్తూ హైడ్రా అధికారులు కూల్చిన భవనం తనది కాదని తెలిపారు. […]Read More
ప్రముఖ తెలుగు సినిమా నటుడు.. టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. మురళి మోహాన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లోని రంగలాల్ కుంట FTl,బఫర్ జోన్ పరిధిలో మురళి మోహాన్ నిర్మించిన నిర్మాణాలు అక్రమంగా కట్టారు.. పదిహేను రోజుల్లో కూల్చి వేయాలి.. లేకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈనోటీసులపై నటుడు మురళి మోహాన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి.. చెరువులను ..విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు..కట్టడాలు కన్పించిన అక్కడ హైడ్రా ప్రత్యేక్షమై వాటిని కూల్చివేసే పనిలో బిజీబిజీగా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగా హీరో.. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా మద్ధతుగా నిలిచిన సంగతి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చెరువులు,కుంటలు,ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఏర్పాటైన “హైడ్రా” దూకుడు పెంచింది. ఇందులో భాగంగా గతంలో FTL,బఫర్ జోన్ల నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలకు అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలోనే ఆరుగురు అధికారులపై కేసులను నమోదు చేసింది. నిజాంపేట మున్సిపల్ కమీషనర్,చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమీషనర్,హెచ్ఎండీఏ ఏపీఓ,బాచుపల్లి తహశీల్దార్,మేడ్చల్ జిల్లా సర్వే అధికారి ఇలా ఆరుగురిపై ఆర్ధిక నేర విభాగం(ఈఏఓ)లో పిర్యాదు చేసింది. వీరంతా నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలను […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో హైడ్రా తన దూకుడుని మరింత పెంచింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డికి సంబంధించిన మాదాపూర్ లోని అమర్ కోఅపరేటివ్ సోసైటీలోని ఆయన ఇంటికి “హైడ్రా” నోటీసులు పంపింది. తిరుపతి కొన్న ఇల్లు FTL పరిధిలో ఉందని అధికారులు గుర్తించారు. దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ,డాక్టర్ కాలనీ,అమర్ సోసైటీ వాసులకు నోటీసులు జారీ చేసింది. నెలలోగా ఉన్న అక్రమ […]Read More