Tags :Heavy Rains

Breaking News Movies Slider Top News Of Today

హీరో వరుణ్ తేజ్ రూ.15లక్షలు విరాళం

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. ఏపీలోని విజయవాడతో సహా తెలంగాణలో ఖమ్మం తదితర ప్రాంతాలు భారీ వర్షాలు.. వరదలతో తీవ్ర నష్టం చేకూరింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ముందుకోచ్చి తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు. రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు.. పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు,ప్రభాస్ రెండు కోట్లు,మహేష్ బాబు కోటి రూపాయలు,అల్లు అర్జున్ కోటి రూపాయలు ,హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షలు […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

హీరో బాలకృష్ణ భారీ విరాళం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలతో కష్టాల్లో ఉన్న ఏపీ తెలంగాణ లోని వరద బాధితులకు ప్రస్తుతం మనమంతా అండగా నిలబడాల్సిన సమయం ఇది. కష్టాల్లో ఎవరూ ఉన్న కానీ మానవతాదృక్పధంతో సాయం చేయాలి. అందుకు నా వంతుగా కోటి రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో ప్రభాస్ భారీ విరాళం

ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌లో గత వారంరోజుకుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వ‌ర‌ద‌లతో సతమతవుతున్న బాధితులకు అండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకోస్తుంది..ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభ‌మైన వరదబాధితులకు సాయం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. సూప‌ర్ స్టార్ మహేశ్‌ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, క‌థానాయిక అన‌న్య […]Read More

Andhra Pradesh Breaking News Slider Telangana

విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు

ఏపీలో వరదలతో అతలాకుతలమైన నగరం విజయవాడ.. గల్లీ నుండి జాతీయ రహదారి వరకు.. సీసీ రోడ్ల నుండి రైల్వే ట్రాక్ వరకు.. గుడిసె నుండి బంగ్లాల వరకు అన్ని ఈ వరదలకు తీవ్రంగా నష్టపోయాయి.. ప్రాణ నష్టం నుండి బయటపడిన కానీ ఆర్థికంగా మాత్రం చాలా నష్టం జరిగిందని ప్రభుత్వాధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదించారు. రెండు మూడురోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ వారికందుతున్న సేవలు.. చేస్తున్న సహాయక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేశారు. తాజాగా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నారా భువనేశ్వరి రూ.2కోట్ల విరాళం

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయలను విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు.. తెలంగాణలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్ధతు ఉంటుందని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ కోటి విరాళం

భారీ వర్షాలతో.. వరదలతో అతలాకుతలమవుతున్న ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ముందుకు వచ్చారు. అందులో భాగంగా మొత్తం కోటి రూపాయలను వరద బాధితులకు సాయార్ధం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు యాబై లక్షలు.. ఆంధ్రప్రదేశ్ కు మరో యాబై లక్షలు.. మొత్తం కోటి రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వరదలతో వర్షాలతో రెండూ రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు కష్టాలు తనని కలిచివేస్తున్నాయి. పదుల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆకేరు వాగు వరద ఉధృతి కారణంగా ఇళ్లల్లో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికేట్స్ తడిచిపోయిన, పాడైన పోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికేట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు భారీ వర్ష సూచన.!

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 12 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ […]Read More

Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్

తెలంగాణ ఏపీలో రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్ బాగా పడింది.. దీంతో సోమవారం ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే సంస్థ ప్రకటించింది.. అంతేకాకుండా ఆదివారం నిన్న రాత్రి వరకు దక్షిణ మధ్య రైల్వే 177 రైళ్లను రద్దు చేసింది .. మరో 142 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు.. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నది.. ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన అధికారులు పునరుద్ధరిస్తున్నరు.. ట్రాక్ పునరుద్ధరణకు […]Read More

Breaking News Lifestyle Slider Top News Of Today

భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..! తడిచిన విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దు.. తడిచేతులతో స్టార్టర్లు,మోటార్లు స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు. విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను సైతం ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు కరెంట్ స్తంభాలను తాకనీవ్వకూడదు..విద్యుత్ సంబంధిత పనిముట్లను ముట్టుకోనీవ్వకూడదు. ఇనుప తీగలపై దుస్తులను ఆరబెట్టకూడదు.ఉరుములు మెరుపుల సమయంలో డిష్ వైర్ టీవీ నుంచి తీసేయాలి. ఉప్పోంగుతున్న వాగులు,చెరువుల ,కాలువల దగ్గరకు వెళ్లకూడదు. చెట్లు,శిధిల భవనాల ,లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదు. వాహనాల కండీషన్ ను వాటి […]Read More