ఈరోజుల్లో తీపి తినకుండా ఎవరూ ఉండరు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తీపి తినకుండా ముఖ్యంగా చక్కెర రుచి చూడకుండా ఉండలేరు..అయితే అలాంటివారు చక్కెర తినడం మానేస్తే అనేక లాభాలున్నాయి.. చక్కెర తినకుండా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..చక్కెర వాడటం మానేస్తే త్వరగా బరువు తగ్గుతారు..శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతాయి..ఇది గుండె ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. చక్కెర తినడం మానేస్తే మెదడు సామర్ధ్యం పెరుగుతుంది..పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది..పళ్ల క్వావిటీలు,ఇతర దంత సమస్యలు దరిచేరవు..Read More
Tags :health tips
విజిటబుల్స్ లో చాలా మంది తినకూడదు..వాటివైపు చూడకూడదు అని ఫిక్స్ అయ్యేది కాకరకాయ..వంకాయ.. అయితే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.. సహజంగానే కాకరకాయలో విటమిన్లు,మినరల్స్ అధికంగా ఉంటాయి..ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు..కాకరకాయలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని ..ఆరోగ్యాన్ని కాపాడుతాయి.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కాలేయ పనితనాన్ని మెరుగుపరుస్తుంది..చర్మం లోపల […]Read More
చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు.. కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది.. రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.. నడవటం వల్ల చక్కగా నిద్ర […]Read More
సహాజంగా ఈరోజుల్లో అంతా ఫ్యాషన్ గా పేపర్ ప్లేట్లలో కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో ఇంకో అడుగు ముందుకేసి విస్తరాకుల్లో తినడం మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాము.. అయితే వెండి పాత్రల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల లాభాలు చాలా ఉన్నాయనంటున్నారు వైద్య నిపుణులు.. వెండి పాత్రల్లో తినడం వల్ల వెండి పాత్రల్లో యాంటీ బాక్టీరియల్ ,యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి.వెండి పాత్రలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.. ఇది శరీరంలో ఉన్న మంటను తగ్గించడంలో […]Read More
అల్లం కొబ్బరి ఎల్లిపాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. సహజసిద్ధంగా లభించే అహారం కంటే కృత్రిమ పద్ధతుల్లో వండే ఆహారాన్నే మనం ఎక్కువగ ఇష్టపడతాము.. ఊదాహరణకు ఫాస్ట్ ఫుడ్ ,బర్గర్లు,ఫీజాలు ఎక్కువగా తినడానికే మనం ఇష్టపడతాము. అయితే అల్లం రోజూ తింటే లాభాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అల్లం తినడం వల్ల కీళ్ల నొప్పులు,మంట వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్టలో ఉన్న అనవసరం యాసిడ్లకు పరిష్కార మార్గం దొరుకుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా […]Read More
మగవారైన.. ఆడవారికైన సహాజంగా జుట్టు రాలుతుంది. ఈరోజుల్లో ఎక్కువగా ఆ సమస్యను అందరూ ఎదుర్కుంటూ ఉంటారు. జుట్టు రాలకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు.. మరెన్నో చిట్కాలను పాటిస్తాము. అయితే ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి,ప్రతి దానికి ఆందోళన చెందడం అని త్రయా అనే ప్రముఖ సంస్థ చేసిన అధ్యాయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా రెండులక్షల ఎనిమిది వేల మందిపై ఈ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో 71.19% మంది జుట్టు బాగా […]Read More
సహజంగా మనకు జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా?… వద్దా? అని చాలా మంది సందేహిస్తుంటాము . అయితే ఆయిల్, మసాలాలు తక్కువగా వేసి వండిన చికెన్ను తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్రిల్ చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుంది. దీంతో ఆ ఆహారం త్వరగా జీర్ణం కాదు .. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటయి..చికెన్ సూప్ […]Read More
ప్రపంచంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీతో బాధపడుతున్నట్లు తాజాగా జరిపిన సర్వేల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇది బయటకు కనిపించకుండా గుండె, మెదడు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని పేర్కొంది. బీపీ కంట్రోల్లో ఉండాలంటే స్మోకింగ్ మానేయాలి.. రోజు తినే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడం, నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలని సూచించింది.Read More
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో కేకేఆర్ VS హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాలుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.Read More
సహాజంగా ఇంటిలో ఎంతమంది ఉన్న కానీ స్నానం చేయడానికి ఒకే సబ్బును వాడటం.దంతాలను తోముకోవడానికి టూత్ పేస్ట్ వాడటం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఇంటిలో ఉన్నవాళ్లంతా ఒకే సబ్బును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు..పరిశోధకులు.. సాధారణంగా మనం ప్రతిరోజూ స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరసులు చేరతాయి. ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్లు మిగిలిన వారికి […]Read More