Tags :health tips

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

హైబీపీ తగ్గాలంటే…!

నేటి ఆధునీక జీవితంలో మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేని కారణంగా చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో మరికొన్ని ధీర్ఘకాల సమస్యలకు కారణమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కాస్త వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి హైబీపీ బారిన పడకుండా చేస్తాయి. ఊబకాయంతో బాధపడేవారికి హైబీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచేందుకు […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

చలికాలంలో చియా సీడ్స్ తింటే..?

చలికాలంలో వేధించే చర్మ సమస్యలకు చియా సీడ్స్ చక్కటి పరిష్కారం అంటున్నారు వైద్య నిపుణులు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. సాల్మన్ చేపల కంటే వీటిల్లో ఎక్కువగా ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఫ్లూ వంటి వాటిపై కూడా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పోరాడ తాయంటు న్నారు.Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

చలికాలంలోనే గుండెపోటు ఎక్కువ ఎందుకు..?

సహాజంగా మిగతా కాలాలతో పోల్చుకుంటే చలికాలంలోనే గుండెపోటు సంఘటనలు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. చలికాలంలోనే గుండెపోటు సంబంధిత సమస్యలను మనం ఎక్కువగా ఆరోగ్య పరంగా ఎదుర్కుంటాము. దీని వెనక అసలు కారణం ఉందని వారు చెబుతున్నారు. చలికాలంలో ఉండే చలి వల్ల కండరాలు బిగుతుగా అయి గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి తగినంత రక్తము సరఫరా చేసేందుకు గుండె పని పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి దారి తీస్తుంది. బ్లడ్ […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

చెప్పులు లేకుండా నడుస్తున్నారా..?

చెప్పులు ధరించుకుని నడిచేకంటే అవి లేకుండానే నడవటం వల్ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని వారు సూచిస్తున్నారు.Read More

Sticky
Breaking News Health Slider Top News Of Today

ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం…?

ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోజూ ఆహారంలో కివీ పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలో కరిగే.. కరగని ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటుంది.Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

గుండెకు శత్రువులు ఇవే…?

గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే వీలైనంత తక్కువగా ఉప్పును వాడాలి. ఎక్కువగా ఉప్పును తినకూడదు. చక్కెరను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న గుండె ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేస్తుంది. శారీరక వ్యాయామం లేకపోయిన గుండెపై ప్రభావం ఎక్కువగా పడుతుంది.Read More

Sticky
Breaking News Health Lifestyle Slider

చలికాలంలో చల్లని నీళ్లు తాగితే..?

చలికాలంలో చల్లని నీళ్లు తాగితే అంతే సంగతులు అంటున్నారు వైద్యనిపుణులు. చల్లని నీళ్లు తాగడం వల్ల జలుబు వెంటనే వస్తుంది. ఛాతిలో కప్పం ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి కూడా వస్తుంది. చల్లని నీళ్లు గొంతును ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దీంతో గొంతి నొప్పి పుడుతుంది. చలికాలంలో చల్లని నీళ్లు హృదయంపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు ఎక్కువవుతుంది. చల్లని నీళ్ల వలన జీర్ణవ్యవస్థ ప్రభావితం చెందటంతో మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

మీరు మైదా పిండి ఎక్కువగా తింటున్నారా..?

మీరు మైదా తో కూడిన ఆహార పదార్థాలు తింటున్నారా..?. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాలో ఎక్కువగా కేలరీలుండటంతో ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మైదాను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాతో చేసిన ఆహరాన్ని ఎక్కువగా తినడం వల్ల మోకాళ్ల సమస్యలు ఎదురవుతాయి. మానసిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలిసి ఉంటుంది.Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

మీరు సిగరెట్ మానేయాలంటే ఇవి తినాలి..?

ఈరోజుల్లో మందు తాగనివాళ్లు.. సిగరెట్ తాగని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఈ అలవాట్లు అప్పుడప్పుడు ఉంటే ఆరోగ్యానికే మంచిది . కానీ అదేదో కురుక్షేత్రం యుద్ధం చేసినట్లు అదే వ్యసనంగా మారితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. సిగరెట్ మానేయాలంటే ఇవి తప్పనిసరిగా తినాలని వారు సూచిస్తున్నారు.కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చనిపోతుందని వారు చెబుతున్నారు. పాలు తాగడం మంచిది.దాల్చిన చెక్క, పాప్ కార్న్ తినడం వల్ల సిగరెట్ తాగాలన్పించదు.కివీ […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే..?

ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం కంటే రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి. రాత్రిపూట తీసుకున్న ఆహారం జీర్ణమై ఉదయం సుఖవంతంగా విరోచనాలు అవుతాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు తేలికగా ఉందన్న భావన కలుగుతుంది. గోరు వెచ్చని నీళ్లు శరీరంలో నాడి […]Read More