ప్రతి రోజూ లేవగానే నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మరి ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు తాగడం వల్ల రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. శరీరం బరువు తగ్గుతారు. శరీరంలోని […]Read More
Tags :health
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్ HMPV ఉనికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 2001లోనే కనుగొన్నారు.. శ్వాసకోస వ్యవస్థపై HMPV వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుంది.. ఈ వైరస్ ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నాము.. HMPV వైరస్పై భయం అవసరం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పిదాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. మహిళలు అని చూడకుండా.. ?. రైతులని ఆలోచించకుండా..?. రాత్రా పగలా అని సంబంధం లేకుండా లాఠీ చార్జ్ లు చేస్తారా..?. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తన్నీరు హారీష్ రావు ప్రశ్నించారు. నిన్న గురువారం మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ లో […]Read More
గర్భిణీ మహిళలు ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్య కరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని వారు చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల—బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.Read More
సహాజంగా అది బిర్యానీ అయిన అన్నం అయిన చివర్లో పెరుగుతో తింటే వచ్చే కిక్కే వేరేబ్బా. అయితే పగలు పెరుగు తింటే అనేక లాభాలుంటాయి. కానీ రాత్రి పూట పెరుగు తింటే మాత్రం అనేక నష్టాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. రాత్రిపూట పెరుగు తింటే దాని తీపి లక్షణాల కారణంగా తిన్నవారి శరీరంలో పిత్తం,కఫం పెరుగుతాయి. ఆరోగ్య వంతులు రాత్రిపూట తింటే కొంతవరకు పర్వాలేదు. కానీ జలుబు,దగ్గు, ఆలర్జీతో బాధపడేవాళ్లు రాత్రి పూట తినకూడదని […]Read More
Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…Read More
Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
ఈరోజుల్లో కూల్ డ్రింక్ తాగేవాళ్ళు కంటే బీర్లు తాగేవాళ్ళే ఎక్కువ… పండక్కి బీరే… పుట్టిన రోజు బీరే… పెళ్లి దావత్ కి బీరే.. అఖరికి మనిషి చనిపోయాక చేసే దశ దినం రోజు బీరే.. కానీ ఇలాంటివాటితో సంబంధం లేకుండా రోజు కొందరు క్రమం తప్పకుండా మద్యం తాగుతుంటారు. అయితే, 60 ఏళ్ల తర్వాత రోజూ ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామా నెట్ వర్క్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 1,35,103 మందిపై సర్వే […]Read More
benefits of dark chocolateRead More
reason for white hairRead More