Tags :hcu land issue

Breaking News Slider Telangana Top News Of Today

హెచ్ సీయూ భూకుంభకోణంలో బీజేపీ ఎంపీ ఇతనే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న నాలుగు వందల ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. అయితే ఆ భూములు అటవీ శాఖకు చెందినవే. ఆ భూముల ఓనరు ఎవరూ.. ఆ భూములపై రుణాలు ఇవ్వోచ్చా లేదా అని కనీసం ఎంక్వైరీ చేయకుండా బీజేపీ కి చెందిన ఓ […]Read More