తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ట్విట్టర్ లో మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు […]Read More
Tags :Harish Rao Thanneeru
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని ప్రశ్నించారు. ‘ది గిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? అని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి […]Read More
యూసఫ్ గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతి రోజూ పోటీ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాజకీయనాయకులు లాగానే మీరు ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. టెక్నాలజీ వల్ల పత్రికలు చదవటం, టీవీలు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగోచ్చారు..సిఎం రేవంత్ రెడ్డిని కదిలించిన హారీష్ రావు చేసిన వరుస ట్వీట్లు. దీంతో మాగనూరు విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని ఆదేశాలు జారీచేసిన రేవంత్ రెడ్డి.. మాగనూర్ జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై హారీష్ రావు ట్విట్టర్ వేదికగా వరుస టీట్ల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ […]Read More
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ బోగస్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని వి మర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ “కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది..ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ రావును వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. రాజ్పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. […]Read More
మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చారు. నిన్న సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మాల్ నూతన మార్కెట్కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళనకు మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు అడ్డుపడుతున్నారు.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తాగుసాగునీరు అందించాలని తమ […]Read More
హారీష్ రావు పై నెటిజన్లు ప్రశంసల జల్లు..ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ వర్గ ఆటో కార్మికుల సమావేశంలో పాల్గోన్నారు..ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” సిద్దిపేట ఆటో సొసైటీ దేశానికే ఆదర్శం..2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం..అవసరం ఉన్న వారికి తక్కువ వడ్డీ కి ఋణం అందిస్తున్నాం..ఇప్పటివరకు2 కోట్ల 10 లక్షల రుణాలు ఇచ్చాము. .26 మంది […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గం. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయం. రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట.స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు 10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శం. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టింది.రాష్ట్ర […]Read More