Tags :Harish Rao Thanneeru

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

2025లో గులాబీ దళపతి ఎవరై ఉంటారు..!

మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయి అన్ని రకాల కమిటీలు వేస్తాము.. ఆ కమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేస్తాము.. కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలపై క్షేత్రస్థాయి నుండి పోరాటం షూరు చేస్తాము అని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇంతవరకూ బాగానే ఉంది మరి కొత్త ఏడాదిలో గులాబీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మన్మోహన్‌ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టాల్సింది..!

ఈరోజు ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాపతీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు..ఈ తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని  అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్‌ రాజ్‌, పర్మిషన్‌ రాజ్‌, కోటా రాజ్‌ విధానాలకు మన్మోహన్‌ స్వస్తి పలికారని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

టీజీపీఎస్సీనా..? లేక ఏపీపీఎస్సీ నా..?

చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని మాజీ మంత్రి  తన్నీరు హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?.రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR అధ్యక్షతన కీలక భేటీ..?

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని  ఎర్రవల్లి నివాసంలో ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపైనా ఆయన సూచనలు చేస్తారని సమాచారం. అటు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి హరీశ్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో  ఛార్జిషీట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ నియంత పాలనకు నిలువటద్దం..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే..మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు  తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావని ధ్వజమెత్తారు. మీ అప్రజాస్వామిక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫ్యాక్షనిస్టులా రేవంత్ రెడ్డి తీరు..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హారీష్ రావు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ‘పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది’ అని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీ తల్లి మీదే.!. మా తల్లి మాదే.! అని కాంగ్రెస్ చెబుతుందా..?

సమైక్య రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒకటే తల్లి ‘తెలుగు తల్లి’ ఉండేది. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగువారందరూ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని చాలా అభిమానంగా, గర్వంగా పాడుకునేవాళ్ళం.  ఆంధ్రా, తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్‌ ‘మీ తల్లి మీదే.. మా తల్లి మాదే,’ అంటూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కనుక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావును వెంటనే విడుదల చేయాలి

కాంగ్రెస్ పాలనలో పోలీసుల తీరు ఉల్టా చొర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉంది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గం. శాసనసభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పదులసంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లడం ఇంకా దుర్మార్గం. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలను అరెస్ట్ చేయడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రజా పాలన పేరుతో తెలంగాణలో నయ రజాకార్ల రాజ్యం

ప్రజా పాలన పేరుమీద నయ రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నది రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడని శాసనసభ్యులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడం కోసం పోలీసులు దౌర్జన్యంగా డోర్లను పగలగొడుతూ అరెస్టు చేయాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య, మీరు చేస్తే సంసారం! వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా!! మీరు కేసులో పెట్టిచ్చి నేతలను అక్రమంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ అరెస్ట్ అప్రజాస్వామికం..!

తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్ర లో భాగంగానే  మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు […]Read More