తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సభ వాయిదా పడిన అనంతరం ఓ సీనియర్ మంత్రి బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. దాదాపు పది నిమిషాలు మాట్లాడారు అనే వార్త బయటకు వచ్చింది. ఆ వార్త రాగానే ఇంకో వార్త విత్ ప్రూప్ తో బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]Read More
Tags :Gudem Mahipal Reddy Patancheru MLA
పఠాన్ చెరు మార్చి 7 (సింగిడి) కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను గురువారం నియోజకవర్గంలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇన్నాళ్లు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ అని కలవలేదు. మా సమస్యను మీకు చెప్పుకోలేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడుతూ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పక్కగా నేను […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. మహిపాల్ పార్టీలో చేరిన దగ్గర నుండి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ రెడ్డి ఇతనికి వర్గపోరు నడుస్తుంది. ఈ అంశం గురించి ఏఐసీసీ నుండి టీపీసీసీ వరకూ అందరూ నేతలు పిలిచి మరి వీరిద్దరి మధ్యలో సయోధ్య కుదిరిచ్చే […]Read More