Tags :group exams

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్ -1 కేసుపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం

గ్రూప్ -1 అభ్యర్థుల పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. జీవో 29 వలన ఎస్సీ,ఎస్టీ ,బీసీ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుంది. మెరిట్ లో ర్యాంకులు సాధించినవారికి రిజర్వేషన్ వర్తించడం అన్యాయమని గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇప్పటికే హైకోర్టు కొంతమంది కోసం పరీక్షలు వాయిదా వేయలేమని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆశోక్ నగర్ కు రా…?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఆశోక్ నగర్ కు రావాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో ఆదివారం పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 29 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఈ జీవో వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాల యువతనే.. తాము తీసుకోచ్చిన జీవో యువతకు అంత లాభదాయకం అయితే ఆశోక్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జీవో29 (GO 29) లాభమా..?. నష్టమా..? .ఎవరికి..?

సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు….

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొన్నవేళ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షలను వాయిదా వేయాలని, రీషెడ్యూల్ చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు..కోర్టులో గ్రూప్-1 బాధితుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్ -1 రద్ధుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గ్రూప్ – 1 మెయిన్స్ రద్ధు చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. వీరి పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా ” నోటిఫికేషన్ జారీ చేయడమే చట్ట విరుద్ధం అని భావించినప్పుడు అప్పుడేందుకు హైకోర్టును ఆశ్రయించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు సార్లు రద్ధయింది. మొదటిసారి ఐదు లక్షల మంది రాశారు. ఇప్పుడేమో ఆ సంఖ్య మూడు లక్షలకు వచ్చింది. మళ్లీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్‌-3 పరీక్షలపై కీలక అప్ డేట్

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల  నవంబర్‌లో జరగనున్న గ్రూప్‌-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించము.. పరీక్షకు అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్‌ ప్రకటించింది. మొదటి సెషన్‌కు ఉదయం 9:30 గంటలకు, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 2:30కు గేట్లు క్లోజ్‌ చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఓఎమ్మార్‌ పద్ధతిలో నిర్వహించనున్న పరీక్షలపై కమిషన్‌ ముఖ్య సూచనలు చేసింది.Read More

Andhra Pradesh Slider Top News Of Today

గ్రూప్ -1 మెయిన్స్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరగాల్సిన గ్రూప్ -1మెయిన్స్ వాయిదా పడింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల నుండి వచ్చిన పలు విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.. త్వరలోనే తదుపరి తేదీలను ప్రకటించనున్నది.. ఇప్పటికే అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని తెలిపింది..Read More