ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బూదందాల ఐలయ్యగా అవతరించారని మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గొంగిడి సునీత ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గతంలో కొలనుపాకలో బీర్ల ఐలయ్య భూబాగోతం బట్టబయలైంది. తాజాగా ఆలేరు రెవిన్యూ తండాలో భూకబ్జాకు తెరలేపారు అని ఆమె ఆరోపించారు. అమాయక గిరిజన భూములపై కన్ను వేసి తన అనుచరులకు ఆ భూములను కట్టబెడుతున్నాడు.1996లో పదహారు ఎకరాలను […]Read More
Tags :govt whip
వేములవాడలో రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వేములవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రూ. 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నరు… రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.. మరో రూ 47 కోట్ల 85 లక్షలతో మూల వాగు […]Read More
హారీష్ రావు ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావును టార్గెట్ చేశారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్ మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుపై విమర్షల వర్షం కురిపించారు.ఆయన మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు కు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చిందా..?. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘోర అవమానం జరిగింది. నిన్న శుక్రవారం నల్గోండ (ఉమ్మడి)జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గోన్నారు. ఈ క్రమంలో మంత్రులకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను అక్కడున్న పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆవేశానికి […]Read More