Tags :Govt. of Telangana

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టుకు సాగునీళ్లు..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తప్పు జరిగితే వేటు తప్పదు…?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు. ఏవిధమైన అవినీతి ఉండకూడదు. ఈ పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన వేటు తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హిమాయత్ నగర్ లో గృహా నిర్మాణ సంస్థ కార్యాలయంలో సంబంధితాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందాలి. […]Read More

What do you like about this page?

0 / 400