Tags :Govt of Telangana

Breaking News Slider Telangana Top News Of Today

దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ..!

దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ… చరిత్రలో నిలవబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతున్నామని ఆయన చెప్పారు. రేపు ఉగాది రోజున ఆదివారం హుజూర్ నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్కు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నల్లగొండ పోరాటాల గడ్డ. పోరాటానికి స్పూర్తి

నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్‌ వరకు రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ…!

బీఆర్ఎస్ పార్టీ నల్గోండలో నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతుండటం.. సంక్రాంతి పండుగ నేపథ్యలో జాతీయ రహాదారి రద్ధీగా ఉండటంతో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. దీనిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం,పరిపాలన చేయడం చేతకాక నిరసనలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుకట్టుకు సాగునీళ్లు..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి ఉత్తమ్ కుమార్ ఇంట విషాదం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు.. మాజీ పీసీసీ చీఫ్… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ ఉత్తమ్ కుమార్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ కుమార్ గారి తండ్రైన ఎన్ పురుషోత్తమ్ రెడ్డి ఈరోజు ఆదివారం ఉదయం మరణించారు. గత కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆయన కన్నుమూశారు అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్

అర్హులైన లబ్ధిదారులకు అందించే కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఆక్టోబర్ నెల నుండి అర్హులైన వారి నుండి నూతన రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నూతన రేషన్ కార్డుల మంజూరు గురించి విధివిధానాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు హోల్డర్స్ కు సన్నబియ్యం పంపిణీ చేస్తాము. అంతేకాకుండా ఈ […]Read More