Tags :Government of Andhra Pradesh

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 16,347టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. అంతేకాకుండా అన్ని వర్గాల వారికి ఆన్ లైన్ లో ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధిన ఓ వెబ్ సైట్ ను రూపొందిస్తాము. నిపుణులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తాము. ప్రశ్న పేపర్లు,మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. బీఈడీ అర్హతతో పాటు టెట్ అర్హత సాధించినవారు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రహాస్యంగా విదేశాలకు మంత్రి లోకేశ్ ..?

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.. తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని  ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.. ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్  రహస్యంగా వెళ్లారు.ఈ  రెండు వారాల్లో ఇది […]Read More