Tags :goutham adani

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

గౌతమ్ అదానీ గురించి పవన్ కీలక వ్యాఖ్యలు

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ఆయనపై.. ఆయన కంపెనీపై అమెరికాలో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందం అంశంపై జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన స్పందిస్తూ గతం ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. అదానీ సోలార్‌ ప్రాజెక్టు విషయం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏం […]Read More

Sticky
Breaking News International National Slider Top News Of Today

అదానీకి మరో బిగ్ షాక్..!

ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గౌతమ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. అదానీ గ్రూప్ తో కుదుర్చుకున్న రెండు భారీ ఒప్పందాలను కెన్యా దేశం రద్ధు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పవర్ ట్రాన్స్ మిషన్ లైన్స్ నిర్మించేందుకు దాదాపు ఏడు వందల మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని కెన్యా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు జేకేఐ విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను కూడా నిలిపేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అదానీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు అదానీ భారీ విరాళం

తెలంగాణలోని విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ […]Read More