టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్ ఆడతానని వార్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తున్నాడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కి ఓపెనర్ స్థానం నుంచి స్మిత్ తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు […]Read More
Tags :game news
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా గాయం నుండి కోలుకున్నా గిల్ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు తొలి టెస్ట్ లో శుభమన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో విఫలమైన కేఎల్ […]Read More
న్యూజిలాండ్ జట్టుతో బెంగుళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. దీనిపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.. రోహిత్ మాట్లాడుతూ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అంత తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని ఊహించలేదని అన్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ ముందు విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రెండో ఇన్నింగ్సులో బ్యాటర్లు మెరుగ్గా రాణించినట్లు మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. రిషభ్, సర్ఫరాజ్ భాగస్వామ్యంలో పరిణితి కనిపించిందన్నారు. […]Read More
బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45), రవీంద్ర(39) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైంది… రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.Read More
బెంగుళూరు వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్కు దిగాక కేవలం నాలుగు బంతుల్లోనే ఆటను ఆపేశారు. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అంపైర్లు లైట్ మీటర్ చెక్ చేసి వెలుతురులేమితో నాలుగో రోజు ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే కివీస్ బ్యాటర్లు పెవిలియన్కు వెళ్లారు. అయితే భారత కెప్టెన్ రోహిత్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెలుతురు బాగానే ఉంది కదా అని ఆకాశానికేసి చూపిస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. రోహిత్కు కోహ్లీ […]Read More
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అదిరిపోయే ఆడిన తరువాత తాను అభిమానించే ప్లేయర్ల నుంచి అభినందనలు రావడంపై యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, గంభీర్ సార్ లాంటి పెద్ద ఆటగాళ్లు నేను బాగా ఆడానని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి విరాట్ భయ్యాని చూస్తూ ఆయన్ను అనుసరించేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడటం, […]Read More
భారత క్రికెట్లో విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు లిటిల్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్. అటువైపు ఏ జట్టు అని చూడడు.. ఏ బౌలర్ అని కూడా ఎవరని చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయడం వీరు ప్రత్యేకత. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నారు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచులు వీరూ ఆడాడు.. ఇందులో 17,253 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు, […]Read More
న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి . అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ […]Read More
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ శతకం బాధేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోతున్నారు. 71 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండవ ఇన్నింగ్స్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ కంటే భారత్ 12పరుగులు వెనుకబడి ఉంది.. భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి […]Read More
రన్ మెషీన్గా, రికార్డుల రారాజుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 9వేల పరుగుల క్లబ్లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓర్కీ బౌలింగ్లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత […]Read More