Tags :game news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

మెల్ బోర్న్ లో గర్జించిన తెలుగోడు..!

మెల్‌బోర్న్‌లో ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో యువబ్యాటర్ నితీశ్‌ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవైపు సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్‌ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్‌, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. బ్యాట్స్ మెన్ లో ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్‌ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్‌ వద్ద ఫోర్‌ కొట్టి టెస్టుల్లో […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సత్తా చాటిన నితీశ్ రెడ్డి..!

ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను మరోకసారి ఆదుకున్నాడు నితీశ్ రెడ్డి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లను కోల్పోయి భారత్ 244 పరుగులు చేసింది. ఇండియా ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. యువబ్యాటర్ నితీశ్ రెడ్డి అరవై ఒక్క బంతుల్లో నలబై పరుగులు నాటౌట్ తో భారత్ ను మరోసారి ఆదుకున్నాడు. వీటిలో ఓ సిక్సర్ , మూడు ఫోర్లు ఉన్నాయి. మూడో రోజు ఉదయం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం..!

వెస్టిండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు 38.5ఓవర్లలో 162పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో హెన్రీ (61), క్యాంప్ బెల్ (46)పరుగులతో రాణించారు.లక్ష్య చేధనలో భారత మహిళల జట్టులో దీప్తి ఆరు .. రేణుకా నాలుగు వికెట్లను తీశారు. టీమిండియా బ్యాటర్స్ లో దీప్తి (39*),రీచా ఘోష్ (23*)విజయాన్ని అందించారు. దీంతో వన్డే సిరీస్ ను 3-0తో […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఘన విజయం..!

వెస్టిండీస్ మహిళా జట్టుపై సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు బిగ్ షాక్..!

ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా జట్టుకు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఎంసీజీ నెట్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో పక్కన అలా చాలా సేపు కూర్చుండిపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ జరగడానికి […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

అశ్విన్‌ అనూహ్య రిటైర్మెంట్‌ లో ట్విస్ట్..!

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్ర అశ్విన్‌ అనూహ్య రిటైర్మెంట్‌పై ఓ వివాదం నెలకొన్నది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌ క్లబ్‌ క్రికెట్‌లో కొనసాగుతానని ప్రకటించాడు. అయితే అవమానాల వలే అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చిందని అతని తండ్రి రవిచంద్రన్‌ పేర్కొన్నాడు. మీడియాతో మాట్లాడుతూ ‘అశ్విన్‌..వీడ్కోలు పలుకుతున్న విషయం నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది అతని రిటైర్మెంట్‌ వెనుక చాలా కారణాలు ఉండే ఉంటాయి. అవమానాలు వల్లే అతను ఈ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ ఇండియాలో ఉండడా..?

టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ నుండి రిటైరయ్యాక లండన్ లో స్థిరపడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజు కుమార్ శర్మ తెలిపారు. ‘కుటుంబంతో కలిసి విరాట్ తన విశ్రాంత జీవనాన్ని యూకేలో గడుపుతారు. అందుకోసం ఆయన ఇప్పటికే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. త్వరలోనే పూర్తిగా లండన్ షిఫ్ట్ అవుతారు’ అని వెల్లడించారు. కాగా.. ఇటీవలి కాలంలో కోహ్లి విరామం దొరికినప్పుడు లండన్లోనే సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే. వారి కుమారుడు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఆలౌట్..!

ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంగ్లా స్టార్ క్రికెటర్ కు బిగ్ షాక్…!

బంగ్లాదేశ్ జట్టుకు చెందిన స్టార్ అల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ ,దేశవాళీ క్రికెట్ లో షకీబ్ అల్ హాసన్ బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బోర్డు నిషేధం విధించింది. ముందుగా ఇంగ్లాండ్, వేల్ప్ క్రికెట్ బోర్డు ఈ క్రికెటర్ పై నిషేధం విధించింది. తాజాగా బీసీబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటీ ఛాంపియన్ షిప్ లో అతడి బౌలింగ్ యాక్షన్ పై పిర్యాదు అందింది. ఈ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కష్టాల్లో టీమిండియా..!

ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి యాబై ఒక్క పరుగులను చేసింది. కేఎల్ రాహుల్ (33*), రోహిత్ శర్మ (0*)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈరోజు ఆటకు వాన ఆరు సార్లకు పైగా అంతరాయం కలిగించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 394పరుగులు […]Read More