టీమిండియాలో తనకు మించిన గజినీ ఎవరూ లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ. ఓ ప్రముఖ షోలో పాల్గోన్న రోహిత్ మాట్లాడుతూ ” నేను చాలా సార్లు మరిచిపోతుంటాను. రిషబ్ పంత్ చాలా స్మార్ట్ . టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్ల లయ దెబ్బ తీసేందుకు ఓ నాటకం ఆడాడు. మోకాలికి దెబ్బ తగిలినట్లు నటించి బ్యాండేజీ వేయించుకున్నాడు. ఈ కారణంతోనే కాసేపు సమయం […]Read More
Tags :game news
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది. నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అనేక రికార్డులను నెలకొల్పింది. టెస్ట్ ల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ ఏడాది పద్నాలుగు ఇన్నింగ్స్ లలోనే తొంబై సిక్సులను కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది.బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ లో ఈ ఫీట్ ను సాధించి 2022లో ఇంగ్లాండ్ ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ లలో ఎనబై తొమ్మిది సిక్సుల రికార్డును భారత్ బద్దలు […]Read More
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రికార్డులే రికార్డులను సృష్టిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అత్యంత వేగంగా తొలి యాబై పరుగులు.. వంద పరుగులు.. నూట యాబై పరుగులు.. రెండోందల పరుగులు.. రెండోందల యాబై పరుగులను చేసింది. తొలి మూడు ఓవర్లలోనే యాబై పరుగులను దాటించిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. కనీసం రెండోందల బంతులను ఆడిన ఇన్నింగ్స్ లలో అత్యధిక రన్ రేట్ […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ సారి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కింది. టీమిండియా జట్టు సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ , సంజూ శాంసన్ , రింకూ సింగు, హార్ఠిక్ పాండ్యా, రియాన్ పరాగ్,నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ,రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్శదీప్ సింగ్, హార్షిత్ రాణా, మయాంక్ యాదవ్. వచ్చే […]Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆసీస్ జట్టుకు చెందిన బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ఆకాశానికెత్తారు. ఓ ప్రముఖ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వూలో హేజిల్ వుడ్ మాట్లాడుతూ ” ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోనే విషయంలో రోహిత్ శర్మ దిట్ట అని ప్రశంసించారు. ఫాస్ట్ బౌలింగ్ లో బౌన్స్ లు రోహిత్ ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవని చెప్పారు. వేగంగా వచ్చే ఫాస్ట్ బంతులను క్షుణ్నంగా చదివుతాడు.. చాలా సునాయసంగా ఎదుర్కోవడంలో రోహిత్ దిట్ట అని […]Read More
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మొత్తం పది వికెట్లను కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి 287 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 149పరుగులకు బంగ్లా ఆలౌట్ అయిన సంగతి విధితమే.. 514 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా భారత్ బౌలర్లు 234 పరుగులకు […]Read More
టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ శతకం సాధించిన సంగతి విధితమే. దీంతో టీమిండియా 376పరుగులకు సాధించింది. అయితే 20 సార్లు 50 పరుగుల కంటే ఎక్కువ పరుగులు… 30+ సందర్భాల్లో ఐదు వికెట్లను తీసిన తొలి క్రికెట్ ప్లేయర్ గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్రకెక్కాడు.147 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇండియా మొత్తం వికెట్లను కోల్పోయి 376పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకు ఆలౌట్ చేసింది.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ మూడు వికెట్లకు ఎనబై ఒక్క పరుగులను చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లను సాధించాడు. […]Read More