Tags :game adda

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఆలౌట్..!

ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

విరాట్,రోహిత్ లకు ఆసీస్ టూరే అఖరిదా…?

టీమిండియా జట్టుకు ప్రస్తుతం వారిద్దరూ మెయిన్ ఫిల్లర్లు.. ఒకరు ఓపెనర్ గా రాణిస్తే.. మరోకరూ మిడిలార్డర్ లో తనదైన శైలీలో పరుగుల సునామీని సృష్టిస్తారు.. ఓపెనర్ గా రోహిత్ శర్మ వచ్చిండంటేనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే కన్పిస్తాయనే నానుడి ఉంది. కానీ ఎందుకో గత కొంతకాలం నుండి రోహిత్ శర్మ నుండి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కన్పించడం లేదు. మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ దిగిండంటే మిగతా బ్యాట్స్ మెన్ హాయిగా డ్రెస్సింగ్ రూంలో తువాలేసుకుని కూర్చోవచ్చు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఆలౌట్

ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

46పరుగులకే కుప్పకూలిన టీమిండియా

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నలబై ఆరు పరుగులకే కుప్పకూలింది. మొదటి మ్యాచ్ లోనే టీమిండియా బ్యాటర్లు అంతా ఘోరంగా విఫలమయ్యారు. రిషబ్ పంత్ (20), జైశ్వాల్ (13) మాత్రమే టీమిండియా ఆటగాళ్ళల్లో డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ , కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌటయ్యారు. న్యూజిలాండ్ ఆటగాళ్లల్లో హెన్రీ ఐదు వికెట్లను, విలియమ్ నాలుగు వికెట్లు.. సౌథీ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా జట్టు ప్రకటన

బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్పరాజ్ ఖాన్ కు ఈసారి జట్టులో స్థానమిచ్చారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ను పక్కకు పెట్టారు.ఈ నెల 19న చెన్నై వేదికగా టీమిండియా బంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్),జైశ్వాల్,శుభమన్ గిల్,విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్, సర్పరాజ్ ఖాన్, రిషబ్ పంత్, జురెల్, రవీంద్ర అశ్విన్ , […]Read More

Breaking News Slider Sports Top News Of Today

స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

ఇంగ్లాండ్ జట్టుకు చెందిన సీనియర్ స్టార్ ఆటగాడు.. ఆల్ రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమణ ప్రకటించారు. నేను దేశం తరపున ఎన్నో ఏండ్లు క్రికెట్ ఆడాను. యువకులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఆట నుండి తప్పుకుంటేనే యువకులకు అవకాశం వస్తుంది. ఇప్పటికే నేను చాలా క్రికెట్ ఆడాను.. ప్రతి రోజు దేశం కోసం ఆడాలనే నేను మైదానంలోకి దిగుతాను “అని ఓ ఇంటర్వూలో మొయిన్ అలీ పేర్కొన్నారు. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

క్రికెట్ పుట్టి 147ఏండ్లవుతుంది. ఈ ఆట బ్రిటీష్ వాళ్లు మొదలెట్టారు అనే నానుడి ఉంది. దాదాపు 147ఏండ్ల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే తొలి ఏడు టెస్ట్ సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచుల్లో ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు. పోప్ కి ఇది 49వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అయితే […]Read More

Slider Sports

బీసీసీఐకి కావ్య మారన్ సలహా

కావ్య మారన్ ఈ పేరు వింటే చాలు క్రికెట్ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ఐపీఎల్ జట్టు ఓనర్.. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైతే చాలు క్రికెట్ చీర్ గర్ల్స్ కంటే ముందు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుతో పాటు హైదరాబాద్ అభిమానులను ఉత్తేజపరిచడానికి ముందు ఉండే వాళ్లలో ముందు వరుసలో ఉంటారు కావ్య మారన్. అంతటి పబ్లిసిటీ సాధించిన కావ్య మారన్ నిన్న బుధవారం జరిగిన ఐపీఎల్ ఓనర్ల సమావేశంలో బీసీసీఐకు ఓ […]Read More

Slider Sports

T20వరల్డ్ కప్ లో టీమిండియా చరిత్ర

న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుపై    గెలిచిన భారత్ వరల్డ్ కప్ టోర్నిలో  ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్పై పాక్, విండీస్ జట్లపై  శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్ […]Read More

Slider Sports

ఐపీఎల్ విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో […]Read More