Tags :gaddam prasad kumar

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం..!

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ నుండి ఎమ్మెల్యే జగదీశ్ ను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు . మంత్రులు పట్టుబట్టారు. సభ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభనుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు ప్రతిపాదిస్తూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యే జగదీశ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆరు గ్యారెంటీలు తెలియక ఇచ్చామంటున్న స్పీకర్ ..?

కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి అదికారం లోకి వచ్చింది.అదికారంలోకి హామీల అమలులో జాప్యం జరుగుతూ వస్తుంది.100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పినా 420 రోజులు పూర్తైనా అమలు మాత్రం చేయలేకపోయింది.కొన్ని హామీలు అమలు చేసినా అవి అసంపూర్ణంగానే ఉంది.420 రోజులైనా హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఈ రోజు గాంది విగ్రహనికి వినతిపత్రాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతుంది.. హామీల అమలు విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర […]Read More

Slider Telangana

జరా వీడియోలో మమ్మల్ని కూడా చూపించండి స్పీకర్ సాబ్ – హారీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More

Slider Telangana Top News Of Today

పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు

బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More

Blog

KTRకి షాకిచ్చిన 13మంది ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,పద్మారావు గౌడ్,ప్రశాంత్ రెడ్డి,సంజయ్ కుమార్,సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డి,మాణిక్ రావు తదితరుల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కల్సిన సంగతి తెల్సిందే.. ఈ భేటీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ కు […]Read More