Tags :Former minister

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పద్మారావు గౌడ్ కు గుండెపోటు..!

బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ డిప్యూటీ స్పీకర్ .. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.. ఉత్త‌రాఖండ్ రాష్ట్ర రాజ‌ధాని మహానగరమైన డెహ్రాడూన్ ప‌ర్య‌ట‌న‌లో ఆయన ఉన్నారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే తీగుళ్ల ప‌ద్మారావుకు ఈరోజు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గుండెపోటు వ‌చ్చింది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన పద్మారావు కుటుంబ స‌భ్యులు, సిబ్బంది.. ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌క్ష‌ణ‌మే స్పందించిన వైద్యులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సఫాయి అన్నా నీకు సలాం అన్న ఏకైక సీఎం కేసీఆర్..

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీఆర్ఎస్  అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ కార్మిక విభాగం పోరాడుతుంది” అని అన్నారు..కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ “హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు.కేసీఆర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏడాది పాలనలో కటింగ్..కటాఫ్ లే..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని మాజీ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, సాగునీళ్లు, క‌రెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిష‌న్ కిట్, తులం బంగారం, మ‌హాల‌క్ష్మి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన..?

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టారు.. ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారుకు మాటలెక్కువ.. చేతలు తక్కువ..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ప్రతి నెలా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు కోమటిరెడ్డి, భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరుల మాటలు నేతి బీరకాయ లో నెయ్యిచందంగా మారాయి.. రేవంత్ సర్కారుకు మాటలెక్కువ.. చేతలు తక్కువ అని అనేక సార్లు రుజువయ్యాయి అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. మహిళల హక్కులను కాపాడే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు ఒక్క ప్రెస్ మీట్ తో దిగోచ్చిన సర్కార్

నూతన రేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రేస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని,మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసారు..కుల గణనను ప్రాతిపదికగా తీసుకుని రేషన్ కార్డులు జారీ చేస్తామన్న ప్రభుత్వ మార్గదర్శకాలను హరీష్ రావు తప్పుబట్టారు. నిబందనలతో రేషన్ కార్డులను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు..ప్రెస్మీట్ పూర్తైన కొద్దిసేపటికే ప్రభుత్వం స్పందించింది.హరీశ్ రావు చేసిన వాఖ్యలతో సర్కారు దిగొచ్చింది..వెంటనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు బహిరంగ లేఖ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యేహరీశ్ రావు బహిరంగ లేఖ రాసారు.రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్‌కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కేసీఆర్‌ సర్కార్‌ ఆదాయ పరిమితిని, భూపరిమితిని పెంచిందని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం రేవంత్‌ సర్కార్‌ ఆ మార్గాన్నే అనుసరించాలని సూచించారు.  ఇటీవల కులగణన సర్వే సందర్భంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యమ స్ట్రాటజీ – గులాబీ బాస్ మంత్రం ఫలిస్తుందా..?

అధికార కాంగ్రెస్ పార్టీని  కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఆలీ బాబా అరడజను దొంగలు..?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ధర్నాలు.. రాస్తోరోకులు అందుకేనా..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని షాబాద్ లో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గోన్న సంగతి తెల్సిందే. ఈ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలి. మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి.ప్రజలకు ఇచ్చిన […]Read More