Tags :Former minister

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి మాట ఇస్తాడు.. అన్ని తిప్పుతాడు- హారీష్ రావు కౌంటర్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదులపై.. అధికారంలోకి వస్తే నెలకు రూ.4000ల పింఛన్ ఇస్తామన్నారు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చేవరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటి ఏడాది కావోస్తున్న నెలకు నాలుగు వేల పించన్ లేదు.. ఆడబిడ్డ పెండ్లికి లక్షరూపాయలతో పాటు తులం బంగారం […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?

కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు తీవ్ర గాయం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావుకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. నిన్న గురువారం సీపీ(సైబరాబాద్ )కార్యాలయంలో ధర్నాకు దిగిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందాన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.. గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి హరీశ్‌రావును అదుపులోకి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించే నేపథ్యంలో ఆయనను కర్కశంగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

“భరత్ అనే నేను” ని గుర్తుకు తెచ్చిన BRS నేతల అరెస్ట్ సీన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ కమిటీలల్లో పీఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం .. అసెంబ్లీ నియమావళి ప్రకారం పీఏసీ చైర్మన్ గిరి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. అలాంటప్పుడు మా పార్టీ నుండి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఎలా ఇస్తారు అని బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాలు పెట్టి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా…?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. ఎఫ్ఐఆర్ నమోదు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి రోజా పార్టీ మారుతున్నారా…?

ఏపీ మాజీ మంత్రి…. నగరి మాజీ ఎమ్మెల్యే… వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వాళ్ల బాటలో నడవనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న ప్రచారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రజలకు,కార్యకర్తలకు అండగా ఉంటాను

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను.. నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న […]Read More

Slider Telangana

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంటతడి

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ దగ్గర కంటతడి పెట్టారు. మీడియాతో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” సభలో పదే పదే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను మోసం చేశాను.. మోసం చేసి పార్టీ మారాను.. నేను రేవంత్ రెడ్డిని మోసం చేసినట్లు చెప్పుకుంటున్నాడు.”. నేను ఏమి పదవుల కోసం మారలేదు. నన్ను బలవంతంగా పార్టీ మారేలా చేశారు. అక్క అక్క […]Read More