Tags :Former minister

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సెటైర్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ వెలువడిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. అధికార ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత మారుతూ వస్తుంది. ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ బీజేపీ తరపున గెలిచిన రాహుల్ గాంధీకి అభినందనలు అని ట్వీట్ చేశారు. గతంలో ఇండీయా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పై హారీష్ రావు ఫైర్..?

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు..లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పదేండ్ల అభివృద్ధి కండ్ల ముందు ..!

పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, ఇబ్బందులు పెట్టవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం పద్మారావు నగర్ లోని పార్క్ వద్ద 12.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెంకటాపురం కాలనీలో 42 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులు, 3 లక్షల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని పార్క్ లో చేపట్టనున్న అభివృద్ధి పనులను […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి ధర్మేంద్రతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ..!

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలో యూజీసీ నిబంధనలు మార్చడంపై కలిశామని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఎన్ఎస్ఎస్సీ క్లాజ్ తో రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆయన తేల్చి చెప్పారు. ఉపఎన్నికలు జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు మాజీ మంత్రి కౌంటర్..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనను జగనన్న 2.0గా కొత్తగా చూస్తారు అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. జగనన్న 2.0 అంటూ జగన్ కొత్త నాటకం మొదలెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై మండిపడ్డారు. ‘జగన్ అంటున్నట్లు అది 2.0 కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్..కేటీఆర్..హారీష్ రావులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్ ,హారీష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తమకున్న భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్..హారీష్ రావులు .. ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కులగణన సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. అలాంటి వారికి అసెంబ్లీలో మైక్ ఇవ్వొద్దని సభాపతిని కోరారు. గతంలో ఎంతో హట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సుప్రీం కోర్టుకు కేటీఆర్..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్ కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం

దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో 50శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంది అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఆందోళనను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఆయన ” మెడికల్ కాలేజీల్లో అగ్రగామి ఉన్న తెలంగాణలో, ఈ తీర్పు వల్ల స్థానిక […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

ఘోర రోడ్డు ప్రమాదం..స్పందించిన హరీష్ రావు..

వరంగల్ మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆటో ను రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ డీకొట్టింది..దీంతో ఆటో పై రైలు పట్టాలు పడ్డాయి.ఈ ఘటనలో 7గురు మృతి,చెందారు..మరో 2 గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది.మృతుల్లో ఇద్దరు మహిళలు..ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.. రైలు పట్టాల కింద ఇరుక్కున్న నలుగురు వ్యక్తులు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు తీసుకేళ్లె ఆటోను […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

అన్నం పెట్టే అన్నదాతకు రేవంత్ రెడ్డి సున్నం

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శ‌నివారం ఉద‌యం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు స్పందించారు.రైతు మామిళ్ళ నర్స‌య్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర […]Read More