తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడి చర్చ జరుగుతుంది.మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు విషయంలో ఏసీబి కేసు,అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య అసెంబ్లీలో ఈ రోజు రైతు భరోసా పై చర్చ మొదలైంది.ఉదయాన్నే సభను ఆలస్యంగా ప్రారంభించడంతో స్పీకర్ కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచన చేసారు.. సభలో రైతుభరోసా పై చర్చ సమయంలో మాజీ మంత్రి కే.టీ.ఆర్ మాట్లాడుతుండగా పదే పదే మంత్రి కొమటిరెడ్డి […]Read More
Tags :Former minister
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…… తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలి. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలకమండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. గురువారం ఐదో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు వర్సెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టీ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లు అన్నట్లు జరిగింది. ఈరోజు ఉదయం నుండి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరిని వదిలిపెట్టకుండా అందరికి సబ్జెక్టుతో వివరణలిస్తూ అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడుతూ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు సైతం అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య వార్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ నల్గోండ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే జిల్లాకు చెందిన ప్రజలు ఆగమాగవుతారు. ఇప్పటికే మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు ఆ నది నుండి వచ్చే మురుగు నీరు.. వాసన వల్ల అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. సభలో స్పీకర్ సాక్షిగా […]Read More
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లుకి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆధారాలతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడూతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఆరు వేల కోట్ల రూపాయలను వడ్డీలకు కడుతుంది అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ఆర్బీఐ నివేదిక ప్రకారంగా […]Read More
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?.రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా […]Read More
సంధ్య థియోటర్ తొక్కిసలాట ఘటనలో ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు ఐకాన్ స్టార్ ..స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వ వైపల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. సాధారణ నేరస్తుడిలా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఖండిస్తున్నామని ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ” చట్టం తన పని తాను […]Read More
కాంగ్రెస్ పాలనలో పోలీసుల తీరు ఉల్టా చొర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉంది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గం. శాసనసభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పదులసంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లడం ఇంకా దుర్మార్గం. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలను అరెస్ట్ చేయడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. […]Read More
తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్ర లో భాగంగానే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు […]Read More