Tags :Former minister

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పదేండ్లకి కేటీఆర్ కి సోయి వచ్చిందా..!

Politics : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటీ టీఆర్ఎస్ .. ఇప్పటి బీఆర్ఎస్ అరవై మూడు స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఓటమి వరకు ఇటు ఆ పార్టీకి చెందిన మాజీ తాజా ఎమ్మెల్యేల దగ్గర నుండి.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. సీనియర్ నేతల వరకు క్యాడర్ను పట్టించుకున్న నాధుడే లేడని తెలంగాణ భవన్ లో విన్పిస్తున్న వార్తలు. అధికారం కోల్పోయాక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతు భరోసా పై అంక్షలా..!

Telangana : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రైతుభరోసా పథకాన్ని బొంద పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. రైతు భరోసా పైసలు ఇవ్వమని రైతులు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్నా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను యాచకులను చేస్తుంది. రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు..?. రైతు ప్రమాణ పత్రాన్ని రాసివ్వాల్సిన పరిస్థితులను తీసుకోచ్చింది. రైతులు కాదు ప్రభుత్వమే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలు…!

Telangana: తెలంగాణలో మరోమారు ఉప ఎన్నికలు రానున్నాయా..?. రాజకీయ రణరంగం మరోమారు వేడెక్కనుందా..? .అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది.కాంగ్రేస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రేస్ లో చేర్చుకుంది. దీంతో బీఆర్ఎస్ బలం 29 కి తగ్గింది.పిరాయింపులపై అదికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల నడిచాయి.బీఆర్ఎస్ పార్టీ పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దావత్ లు మానండి..దాతలుగా మారండి-మాజీ మంత్రి హారీష్ సందేశం

సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు..ఈ సందర్భంగా విద్యార్థులకు  దుప్పట్లు, టీ షర్టులు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూనూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.గత6 నెలల నుండి కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది..మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

న్యూఇయర్ లో కేటీఆర్ కు కష్టాలు తప్పవా..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కారు కేసు గురించి  హైకోర్టులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకూ పిటిషనర్‌ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించిన సంగతి తెల్సిందే.ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మన్మోహన్‌ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టాల్సింది..!

ఈరోజు ఉదయం ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ మృతికి సంతాపతీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు..ఈ తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని  అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్‌ రాజ్‌, పర్మిషన్‌ రాజ్‌, కోటా రాజ్‌ విధానాలకు మన్మోహన్‌ స్వస్తి పలికారని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పోలీసులకు మాజీ మంత్రి హారీష్ రావు విన్నపం..!

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ విన్నపం చేశారు. గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో పోలీసులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్‌ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్‌, ఆదివారం సిరిసిల్లలో కానిస్టేబుల్‌ కుటుంబం, మెదక్‌ కొల్చారంలో హెడ్‌ కానిస్టేబుల్‌ వీరంతా స్వల్పకాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ మంత్రి హారీష్ రావు తన ఆవేదనను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట..!

ఫార్ములా ఈ రేసు కారు కేసులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని మధ్యంతర ఉత్తర్వులను సైతం జారీ చేసింది. మరోవైపు ఈనెల ముప్పై తారీఖు వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయద్దని ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా దాన్ని మంగళవారం వరకు పొడిగించడం గమనార్హం. అయితే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీశ్ లకు ఊరట…?

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావులకు ఊరట లభించింది. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీష్ లకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా మేడిగడ్డ వ్యవహారంలో జిల్లా కోర్టు తన అధికార పరిధిని దాటి మరి ప్రవర్తించిందని హైకోర్టు […]Read More