తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగోచ్చారు..సిఎం రేవంత్ రెడ్డిని కదిలించిన హారీష్ రావు చేసిన వరుస ట్వీట్లు. దీంతో మాగనూరు విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని ఆదేశాలు జారీచేసిన రేవంత్ రెడ్డి.. మాగనూర్ జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై హారీష్ రావు ట్విట్టర్ వేదికగా వరుస టీట్ల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ […]Read More
Tags :Former minister
రాజీనామాలు నాకు కొత్త కాదు. రికార్డులు నాపేరుపై ఉంటాయి.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నాకు సవాల్ విసురుతున్నారు. నాకు రాజీనామాలు కొత్త కాదు. నేను పదవులకు రాజీనామా చేసిన నిలబడిన ప్రతిసారి రికార్డు మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నాను. ప్రజలు మేము చేసిన పోరాటాలకు.. చేసిన సంక్షేమాభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మమ్మల్ని రాజీనామాలు చేయమని అంటున్నారు. నాడు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవులను అంటిపెట్టుకుని ఉన్న చరిత్ర మీది. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయం పట్టుకుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు బుధవారం పాలమూరులోని కురుమూర్తి జాతరలో పాల్గోన్న మాజీ మంత్రి హారీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” పాలకులు తప్పు చేస్తే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న నలబై రెండూ లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని […]Read More
విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి. అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారు అని మాజీ మంత్రి హారీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఈరోజు మంగళవారం వరంగల్ లో తలపెట్టిన విజయోత్సవ సభ గురించి విమర్శల పర్వం కురిపించారు. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలి. […]Read More
కొడంగల్ లో 4గ్రామాల్లో రాత్రికి రాత్రే పలువురు అరెస్ట్ …?
తెలంగాణ బీజేపీకి చెందిన ఎంపీ… మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనే నెపంతో నాలుగు గ్రామాలపై పదిహేను వందల మంది పోలీసులు పడి రాత్రికి రాత్రే వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి జైల్లో పెడుతున్నారు ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో […]Read More
లగచర్లలో 40లక్షల భూమిని 10లక్షలకే లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కారు..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయా…?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయి అంటూ లగచర్ల రైతుల విషయంలో ముఖ్యమంత్రి తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణకు వచ్చే అధికారులను తన్ని తరమండి అని […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన అని ఎందుకు ఆరోపిస్తున్నారు. గతంలో మీది కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నారా అని ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఇంటర్వర్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి కేటీఆర్ బదులిస్తూ ” తొమ్మిదేండ్లలో నేను సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి.. మాజీ మంత్రి హారీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కేటీఆరే ఎందుకు..?. ముందుగా మిషన్ భగీరథ లో అవినీతి జరిగింది అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతుల ఇష్యూలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఖాయమంటున్నారు. మరి మీరే ఎందుకు కాంగ్రెస్ కు ప్రతిసారి టార్గెట్ అవుతున్నారు అని ఓ ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ […]Read More
మ్ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పదవులను కోల్పోవడం ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అధికార దుర్వినియోగం చేసిన సోనియా గాంధీతో పాటు చాలా మంది తమ పదవులను కోల్పోయారు. తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు భయం అని ప్రశ్నించారు. టీజీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు మంగళవారం వేముల వాడలో పర్యటించారు. ఈరోజు ఉదయం వేములవాడ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను వందేండ్లు ముందుకు తీసుకెళ్లారు. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కండ్లుగా భావించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారు. […]Read More