Tags :former minister of telangana
Sticky
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించిదనీ తెలుసుకొని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాజీవ్ సాగర్, హుటాహుటిన నీమ్స్ ఆసుపత్రికి చేరుకుని శైలజ ఆరోగ్యం పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా మాట్లాడారు..కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. పదేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క పరిశ్రమ రాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమిని సేకరించాము. ఎక్కడా కూడా బాధితులకు నష్టం రాకుండా పరిహారం అందించాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదా మేము.. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళే కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. […]Read More
Sticky
వేములవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గురించి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.అందోల్ మండలం మాసాన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని […]Read More
Sticky
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనడంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో సగం వరి దళారుల పాలైందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందోల్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
Sticky
వేములవాడ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఎనబై వేల పుస్తకాలను చదివిన అని చెప్పుకునే కేసీఆర్ .. అసెంబ్లీకి రా స్వామీ. ప్లీజ్. నీ పుస్తక పఠన తెలివి ఏంటో అసెంబ్లీలో చర్చిద్దాము. పదేండ్ల నీపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధి.. పదకొండు నెలల నాపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధితో పాటు రైతురుణమాఫీ లాంటి అంశాల గురించి చర్చిద్దాము” అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల […]Read More
Sticky
వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లగచర్ల ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” లగచర్ల ఘటనలో అధికారులను చంపాలని కుట్రకు తెరలేపారు. కొంతమంది రౌడీలను ఉపయోగించి కలెక్టర్ ,అధికారులపై దాడికి తెగబడ్డారు. తన నియోజకవర్గంలో లక్ష ఎకరాలను ప్రజల భూములను లాక్కుకున్నట్లు నేను లాక్కోవడం లేదు. నాలుగు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నాము. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ కావాలి. […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నాకు సవాల్ విసురుతున్నారు. నాకు రాజీనామాలు కొత్త కాదు. నేను పదవులకు రాజీనామా చేసిన నిలబడిన ప్రతిసారి రికార్డు మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నాను. ప్రజలు మేము చేసిన పోరాటాలకు.. చేసిన సంక్షేమాభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మమ్మల్ని రాజీనామాలు చేయమని అంటున్నారు. నాడు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవులను అంటిపెట్టుకుని ఉన్న చరిత్ర మీది. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More
Sticky
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయం పట్టుకుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు బుధవారం పాలమూరులోని కురుమూర్తి జాతరలో పాల్గోన్న మాజీ మంత్రి హారీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హారీష్ రావు మాట్లాడుతూ ” పాలకులు తప్పు చేస్తే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న నలబై రెండూ లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని […]Read More
Sticky
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. […]Read More
Sticky
ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరమహోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయరంగాన్ని చిన్నాభిన్నం చేసింది. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాము.. ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు ఇవి కూడా […]Read More