Tags :Former Minister KTR

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి : మాజీ మంత్రి హరీశ్ రావు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ తో కల్సి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు షాకిచ్చిన ఏసీబీ అధికారులు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకు హజరైన సంగతి తెల్సిందే. దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీలా..?

తెలంగాణలో కాంగ్రెస్ గత పది హేను నెలల పాలనలో ఆటో డ్రైవర్లు, అన్నదాతల ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడుతుంటే 250 కోట్లతో అందాల పోటీలా? కాంగ్రెస్‌ పాలనలో రైజింగ్‌ కాదు.. తెలంగాణ డౌన్‌ ఫాలింగ్‌! బంగారం లాంటి రాష్ర్టాన్ని రేవంత్‌ కుప్పకూల్చిండు. క్యాన్సర్‌తో పోల్చి తెలంగాణను నాశనం చేసిండు. రాష్ట్ర ఆదాయం రూ.71 వేల కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రే అప్రూవర్‌గా మారిండు. డబ్బుల్లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్లా? రేవంత్‌ దాటిన రేఖలపై మేమూ మాట్లాడగలం. మేం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనంతరం మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. అందులో భాగంగా ఈనెల ఇరవై తారీఖున ముందుగా సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఈ క్రమంలో, ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో 480 మంది రైతులు ఆత్మహత్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తాడని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలింది అని అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ సర్కారుకి నో విజన్.. ఓన్లీ కమీషన్..

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్ ఉందంటూ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిననంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లు.. జరగంది మన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. తమ బిల్లులను విడుదల చేయడానికి ఇరవై శాతం పదిహేను శాతం కమీషన్లు అడుగుతున్నారు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ వార్నింగ్…!

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. సచివాలయం బయట ఎదురుగా అమరవీరుల జ్యోతి పక్కన దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటి గురించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండవు. కాంగ్రెస్ శాశ్వతంగా అధికారంలో ఉండదు. రాబోయే మూడేళ్ల తర్వాత […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ పై నెటిజన్లు అగ్రహాం..!

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నెటిజన్లు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ లో ” తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ట్విట్టర్ లో కేటీఆర్ ‘మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫిరాయింపులపై రేవంత్ కి సుప్రీం కోర్టు బిగ్ షాక్..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింవు కేసుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో నిన్న బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మీద సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీం కోర్టు. బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి చేసింది చెబితే చెవుల నుండే రక్తమే వస్తుందా..?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెడును చెవిలో చెప్పాలి.. మంచిని మైకులో చెప్పాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ మన పార్టీ నేతలు.. కార్యకర్తలు మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎంపీలు చెడునేమో మైకులో చెబుతున్నారు. మంచినేమో చెవిలో చెబుతున్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాము. ఐదోందలకే గ్యాస్ […]Read More