Tags :Former Member of the Maharashtra Assembly

Sticky
Breaking News National Slider Top News Of Today

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 220స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి యాబై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు పదమూడు స్థానాల్లో ఆధిక్యత ను కనబరుస్తున్నారు. తాజా ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ” ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ కూటమి గెలిచింది. ముఖ్యమంత్రి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మాజీ మంత్రి దారుణ హత్య….?

మహారాష్ట్ర కు చెందిన మాజీ మంత్రి… ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలో బాబాపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో గాయపడిన ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. తరలించిన అనంతరం వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్ ల మధ్య అప్పట్లో సయోధ్య […]Read More