తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో సామ దామోదర్ రెడ్డికి సంబంధించిన 170 ఎకరాల భూమి విషయంలో అర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై 2024 మే 27న కేసు నమోదైంది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన ప్లాట్లు చూపించి ఎంవోయూ కుదుర్చుకుని డబ్బులు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య రజిత, తల్లి రాజుబాయిలపై దామోదర్ రెడ్డి కేసు పెట్టారు. ఈ కేసులో తల్లికి, భార్యకు బెయిలు మంజూరు కాగా […]Read More
Tags :former brs mla
తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోళ్ళ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని,పత్తి కొనుగోళ్ళలో భారీ స్కామ్ జరిగిందని,రైతులను కాంగ్రెస్ నిలువు దోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ ,వ్యవసాయశాక మద్యదళారులు,పెట్టుబడి దారులు, మార్కెట్ అదికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున కొనుగోళ్ళ విషయంలో పత్తి రైతులకు అన్యాయం చేసారని, వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తక్కువ దరకే రైతుల పత్తిని కొనుగోలు చేయడం,రైతు వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరణ […]Read More
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు.. A2 బోగమోని సురేష్ ఈరోజు మంగళవారం పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కొడంగల్ కోర్టులో సురేశ్ ను హాజరు పరిచారు. ఇప్పటికే ఈ కేసులో A1 నిందితుడిగా ఆరోపణలున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి కూడా తెల్సిందే. లగచర్ల ఘటన తర్వాత సురేష్ పరారీలో ఉన్నాడు.Read More