ప్రస్తుత బిజీ లైఫ్ రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం […]Read More
Tags :food
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా […]Read More
సహాజంగా అందరం తిన్నాక నిద్రపోవాలనే చూస్తారు.. పగలంతా కష్టపడో.. డ్యూటీ చేసో అలసిపోయి సాయంత్రం ఇంటికి రాగానే ఫ్రేషప్ అయి టీవీల ముందు కూర్చుంటాము. లేదా చేతిలో మొబైల్ పట్టుకుని ఆపరేటింగ్ చేస్తాము.. ఆ తర్వాత డిన్నర్ టైం కి కాస్త తిని పడుకుంటాము. ఐతే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. పడుకోవడానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని వారు చెబుతున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఉబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా […]Read More
గర్భిణీ మహిళలు ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్య కరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని వారు చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల—బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.Read More
సహాజంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఖచ్చితంగా రెండు గంటల్లో బ్రేక్ పాస్ట్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్నింగ్ టిఫెన్ ఎక్కువగానే తినవచ్చు. కానీ మన బిజీ బిజీ జీవితంలో మార్నింగ్ చాలా మంది టిఫెన్ తినడం స్క్రిప్ చేస్తారు. ఆఫీసుకు ఆలస్యమవుతుందనో… బద్ధకంగా ఉండో ఎక్కువ మంది బ్రేక్ పాస్ట్ ను అవైడ్ చేస్తారు. కానీ మార్నింగ్ బ్రేక్ పాస్ట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండి రోజంతా పనులు బాగా చేస్కోవచ్చు. […]Read More
ఈరోజుల్లో కాఫీనో.. టీ నో తాగని వారు ఉండరంటేనే అతిశయోక్తి కాదేమో..?. కాఫీ లేనిది రోజు గడవదు.. టీ లేనిది రోజు ముగియదు. అయితే ఉదయాన్నే కాఫీ తాగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుండి 11.30గంటల లోపు ఈ సమయంలో కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధికంగా ఉండే కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మన శరీరంలోని సహజ […]Read More
“రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి హోటల్ కి వెళ్దాం.ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది”.. అనుకునేవాళ్లకు ఇది బిగ్ అలెర్ట్! హైదరాబాద్ మహానగరంలోని “ప్రముఖ హోటల్స్, 4 రేటెడ్ స్టోర్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే, వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అనేక పదార్థాలు ఎక్సపైరీ డేట్ అయిపోయినవే”- హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు:Read More
పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సొట్టబుగ్గల సుందరి..హాట్ భామ తాప్సీ పెళ్లి పీటలు ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి..ఈ క్రమంలో హీరోయిన్ తాప్సీ గత పదేండ్లుగా డేటింగ్ తో పాటు ప్రేమలో మునిగిఉన్న తన ప్రియుడైన మథియాస్ బోను అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆ వార్తల ప్రధాన సారాంశం. ఈనెల 23న ఉదయ్ పూర్ లో అతి కొద్దిమంది తన సన్నిహితుల సమక్షంలో వీరివురి వివాహం జరిగినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో […]Read More