తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత హీరోలు.. నటులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. తెలుగు సినిమా […]Read More
Tags :film news
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణం అని.. కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చాడు. నిన్న మంగళవారం చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు సైతం అల్లు అర్జున్ హాజరయ్యారు. […]Read More
ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో జర్నలిస్ట్ పై జరిగిన దాడి ఘటనలో ప్రముఖ తెలుగు సినిమా సీనియర్ నటుడు.. హీరో… నిర్మాత మంచు మోహాన్ బాబుకు మరోకసారి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి మోహాన్ బాబు అజ్ఞాతం వీడలేదు. అది కాకుండా ముందస్తు బెయిల్ పై మోహన్ బాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సైతం కొట్టివేసింది. మరోవైపు అరెస్ట్ నుండి మినహాయింపు ఇచ్చిన గడవు కూడా నిన్న […]Read More
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడి నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యులుగా హీరో అల్లు అర్జున్.. సంధ్య సినిమా హాల్ యాజమాన్యాన్ని చేస్తూ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. తాజాగా […]Read More
చిక్కడపల్లి పీఎస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను పలు ప్రశ్నలను అడిగారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఈ విచారణలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరూ సినిమాకు వచ్చారు..?. మీరు రావడానికి అనుమతి ఇచ్చారు అని ఎవరూ చెప్పారు. ఏసీపీ,సీఐ మీదగ్గరకు వచ్చి సారు మీరు వెళ్లిపోవాల్సిందిగా కోరడం నిజం […]Read More
Tollywood : ఇటీవల విడుదలైన దేవర మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. దేవర మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న దేవర పార్ట్ -2 మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి అని సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ ,తన టీమ్ గత కొన్ని వారాలుగా దీనిపై వర్క్ చేస్తున్నట్లు […]Read More
Tollywood : పుష్ప మూవీకి గానూ ఇటీవల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ అందుకున్న జాతీయ అవార్డును రద్ధు చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి.. ఓ బాలుడు ఆసుపత్రి పాలవ్వడానికి కారణమైన అల్లు అర్జున్ పై చట్టఫర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” […]Read More
పుష్ప – 2 విడుదల తర్వాత దేశవ్యాప్తంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకెళ్తుంది.అయితే తెలంగాణ లో మాత్రం పుష్పరాజ్ ను అదే సినిమా కష్టాల పాలు చేసింది..ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెల్లిన సందర్బంగా జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. వారి కుమారుడు గాయపడ్డాడు.అయితే రెండు రోజులకు అల్లు అర్జున్ 25 లక్షల సాయం ప్రకటించారు.సమస్య సమసిపోయిందనుకునే సమయానికి […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. ఆమె విజయ్ ‘గిల్లీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను థియేటర్లో చూసిన తొలి సినిమా ‘గిల్లీ’. వెండితెరపై చూసిన తొలి హీరో విజయ్ సార్. అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలకు ఎన్నోసార్లు స్టేజ్పై డాన్సులు చేశా.’ అని చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది.. చివర్లో ‘గిల్లీ.. […]Read More