Tags :film news

Movies Slider

వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా..?

మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత విలన్ గా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హాటెస్ట్ భామ .. ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవల ఈ భామ నికోలయ్ సచ్ దేవ్ ను ముంబైలోని ఓ ప్రముఖ గ్రాండ్ హోటల్ లో జరిగిన వివాహా వేడుకల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి వివాహానికి సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై […]Read More

Movies Slider

సమంతలో మార్పుకు అదే కారణం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి సమంత తనలో వచ్చిన మార్పుకు కారణం ఏంటో తెలియజేశారు..ఓ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ తమ జీవితంలో కొన్ని మార్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు.. కానీ  అది సాధ్యం కాదని ఆమె అన్నారు. సవాలు ఎదురైనప్పుడు దానిని అధిగమించి ముందుకెళ్లాలని   చెప్పారు. మునుపటికంటే ఇప్పుడే తాను స్ట్రాంగ్ అయ్యానని తెలిపారు. అయితే తాను అనుసరించిన ఆధ్యాత్మిక చింతన తనలో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు సమంత నటించిన ‘సిటడెల్: హనీ-బన్నీ’ […]Read More

Movies Slider

భారతీయుడు -2 కు గ్రీన్ సిగ్నల్

భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు -2 సినిమా విడుదలకు మధురై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను రాసిన పుస్తకం ఆధారంగా మూవీ లో మర్మకళ సన్నివేశాలను చిత్రీకరించారు.. ఈ సన్నివేశాలపై రాజేంద్రన్ అనే రచయిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను ఆపేయాలని మధురై కోర్టును అశ్రాయించారు. దీనిపై ఈరోజు గురువారం విచారించి సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది…పార్ట్‌-1లోని సన్నివేశాలు కొనసాగించామని నిర్మాతలు కోర్టుకు చెప్పడంతో రాజేంద్రన్‌ పిటిషన్‌ను  కోర్టు […]Read More

Movies Slider

హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదేండ్లు కాపురం చేసిన లావణ్య హీరో రాజ్ తరుణ్ పై సంచనలన వ్యాఖ్యలు చేసింది. కొన్నాళ్లు క్రితమే తనకు అబార్షన్ చేయించినట్లు .. మాల్వీ వచ్చిన తర్వాత తనను దూరం పెట్టినట్లు.. పలు ఆరోపణలతో పోలీసులకు పిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పలు ఆధారాలను ఆమె పోలీసులకు అందజేయడంతో ఐపీసీ493 సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై […]Read More

Movies Slider

హీరో సందీప్ కిషన్ హోటల్ పై అధికారులు దాడులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనం హోటల్ పై ఫుడ్ అండ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. నగరంలోని సికింద్రాబాద్ లో ఉన్న ఆ హోటల్ పై తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడం.. పాడైన బియ్యాన్ని వాడటం లాంటి విషయాలను అధికారులు గుర్తించారు. ఆ హోటల్ పై ఫైన్ వేసినట్లు తెలుస్తుంది.Read More