ప్రముఖ హాట్ బ్యూటీ..హీరోయిన్ మాళవిక మోహనన్ X వేదికగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ మాళవికను ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగాడు.. దీనికి సమాధానంగా నా వివాహం చూడాలనే తొందర మీకెందుకు? అని ఆమె సున్నితంగా రిప్లై ఇచ్చారు. తంగలాన్ మూవీ లొకేషన్ నుంచి ఫొటో పెట్టమని ఓ వ్యక్తి కోరగా, టాటూ వేయించుకుంటున్న పిక్ షేర్ చేశారు. మేకప్ కోసం రోజూ 4 గంటలు […]Read More
Tags :film news
అల్లు శిరీష్ బడ్డీ సినిమా ప్రీ రీలీజ్ వేడుకల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ “సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరలు పెంచద్దు.. ఎందుకంటే హిందీ మాట్లాడే వాళ్ళు 90 కోట్ల మంది ఉంటారు కానీ 3నుండి 4 కోట్ల మంది మాత్రమే హిందీ సినిమాలు చూస్తారు.. కానీ తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు.. అదే తెలుగు సినిమాలను 3 కోట్ల మంది చూస్తారు..అందుకే టికెట్ల ధరలను పెంచి సినిమాలని చూడకుండా […]Read More
కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణల్ ఠాకూర్ ఓ నిర్మాతతో గొడవపడినట్లు ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.. మృణల్ మాట్లాడుతూ “నేను నటించిన ‘పూజా మేరీ జాన్’ చిత్ర నిర్మాతలతో గొడవ పడ్డాను . ఈ చిత్రానికి సంబందించిన కథ కోసం మరో నటిని ఎంచుకోవడమే ఇందుకు కారణమట. ‘ఈ మూవీలో పాత్ర నాకెంతో నచ్చింది. నా నిజ జీవితానికి ఈ కథతో దగ్గర సంబంధం ఉంది. ఇలాంటి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతను బ్యాంకును మోసం చేసిన చీటింగ్ కేసులో అరెస్టు చేశారు పోలీసులు.. శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ తో కల్సి సినీ నిర్మాత షేక్ బషీద్ ఆ బ్యాంకును నలబై కోట్ల మేర మోసం చేశాడు. దీంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బషీద్ అల్లరే అల్లరి,మెంటల్ పోలీస్,నోటుకు పోటు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.. ఎవడ్రా హీరో అనే చిత్రంలో బషీద్ హీరోగా నటించారు. రాజంపేట పార్లమెంట్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.. గతంలో సినీ ఇండస్ట్రీలోని కళాకారులను గుర్తించడానికి.. వారి ప్రతిభపాటవాలను ప్రశంసించడానికి నంది అవార్డుల పేరుతో అవార్డులతో సత్కరించే సంప్రదాయం ఉన్న సంగతి తెల్సిందే.. ఆ సంప్రదాయంలో భాగంగా నంది అవార్డుల స్థానంలో గద్ధర్ అవార్డుల పేరుతో ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.. అనుకున్నదే తడవుగా తమ తమ అభిప్రాయాలను.. సూచనలను చెప్పాల్సిందిగా సినీ ఇండస్ట్రీకి […]Read More
మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్తను తెలిపారు హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని తెరకేక్కిస్తున్న సంగతి తెల్సిందే.. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు.. అందులో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ “మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలను ముగ్గుర్ని పెట్టి ఓ చిత్రం […]Read More
ప్రముఖ బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్ కృతి సనన్ ప్రముఖ వ్యాపార వేత్త అయిన కబీర్ బహియాతో డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరూ గ్రీస్ లో జరిగిన ఒక ఈవెంట్ లో జంటగా కనిపించారు. ఈవెంట్కు సంబంధించిన ఓ ఫొటోను కబీర్ సోషల్ మీడియాలో లొకేషన్ తో సహా పోస్ట్ చేశారు. అదే లొకేషన్ లో హీరోయిన్ కృతి ఉన్నట్లు తేలింది. దుబాయ్ లో 2024 న్యూ ఇయర్ […]Read More
దాదాపు పదేండ్ల పాటు సరైన హిట్ కాదు కదా కనీసం ఈ మూవీ యావరేజ్ అని చెప్పుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు లేని రోజులవి..ఖుషి మూవీ తర్వాత జల్సా హిట్ అదే లాస్ట్.. ఆ తర్వాత ఓ దర్శకుడు గబ్బర్ సింగ్ మూవీతో హిట్ లేకపోయిన ప్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు .. ఆ దర్శకుడే హారీష్ శంకర్.. అభిమానే దర్శకుడైతే ఆ మూవీ ఎలా ఉంటది..తమ అభిమాన హీరోని తామే డైరెక్ట్ […]Read More
ఇటీవల విడుదలైన విరుపాక్ష, బ్రో చిత్రాల వరుస విజయలతో మంచి జోష్ లో ఉన్నారు సుప్రీమ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు తేజ్ ఫ్రైమ్ షో ఎంటర్ట్రైన్మెంట్ సంస్థలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే.. రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ ఓ ముఖ్య పాత్రలో కన్పించనున్నారు.. హీరో తేజ్ కు ధీటైనా పాత్రలోనే […]Read More