Movies :- ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో ఈ సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ నుండి చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.Read More
Tags :film news
Movies :- గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆయన అభిమాని.. తెలుగు ఇండస్ట్రీ హిట్ చిత్రాల ఐకాన్ హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమాకు మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ ను ఖరారు చేశారు.. ఆ తర్వాత దాన్ని నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.. అయితే ఇలా మార్చడం […]Read More
ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్ను ఇష్టపడతారా లేక కామెడీనా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ‘నా సినిమాల్లో కామెడీ ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సానాతో చేసే సినిమా అలాగే ఉంటుంది’ అని తెలిపారు. ఇక […]Read More
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ‘విశ్వంభర’ టీమ్ తీపి కబురు చెప్పింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది. చేతిలో శూలంతో ఓ పోర్టల్ ఎదుట చిరు నిల్చున్నట్లుగా అందులో కనిపిస్తోంది. వశిష్ఠ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ చిరు సరసన కనిపించనున్నారు..Read More
పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు .. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని అన్నారు. కానీ ‘ తీసే ప్రతి సినిమాలో […]Read More
దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ గాయని పి సుశీల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాయని సుశీల ఈరోజు కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందుతుంది..ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు..గాయని ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది..Read More
70వ జాతీయ అవార్డుల ప్రకటనలో కాంతారా మూవీ లో హీరోగా నటించిన రిషభ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. ‘కాంతార’లో నటనకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటి అవార్డు నిత్యా మేనన్ (తిరుచిత్రమ్బలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్) ఇద్దరినీ వరించింది. బెస్ట్ డైరెక్టర్ గా ‘ఉంచాయ్’ చిత్రానికి సూరజ్,మనోజ్ భాజ్ పాయ్ కు మెన్షన్, బెస్ట్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ అవార్డు రెహ్మాన్ కు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్ […]Read More
Harish ShankarRead More
Rashmika MandannaRead More