హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు […]Read More
Tags :film news
వెర్రి వెయ్యి విధాలు అని ఊరికే అనలేదు పెద్దలు.. ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం వచ్చేడాది జనవరి పదో తారీఖున సినీ ప్రేక్షక దేవుళ్ల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన థియోటరికల్ టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల కాలేదు. దీంతో తీవ్ర అసహానానికి గురైన ఓ అభిమాని రామ్ […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ఈ చిత్రం ప్రీమియర్ షో నుండే వివాదాలతో పాటు రికార్డులను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ హిందీలో ఇప్పటివరకు రూ.740.25కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన మూడో వారంలోనూ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. మొత్తం ఇరవై […]Read More
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినోడే రేవంత్ రెడ్డి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది క్లైమాక్స్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినవాడు గోప్పోడు అని. ఈ డైలాగ్ పక్కగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సూటవుతుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒంటికాలుపై లేచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి సమావేశంలో కూల్ అయ్యారని సినీ పెద్దలు గుసగుసలాడుతున్నారు. అప్పట్లో మంత్రి సురేఖ అక్కినేని కుటుంబం గురించి వివాదస్పద వ్యాఖ్యలు […]Read More
లాభం వాళ్లకు..! భారం ప్రజలకు..?-రేవంత్ రెడ్డి రూటే సపరేట్..!.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురి ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీ పెద్దల నుండి పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క లు కూడా వాళ్లకు కొన్ని ప్రతిపాదనలు సూచించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువభారత సమీకృత పాఠశాలలను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటీరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్ నిన్న గురువారం భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు. వీరి భేటీపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీని ఉద్ధేశిస్తూ ” ఈ సమావేశాన్ని చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యల్లేవని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్.. విశ్వనటుడు కమల హాసన్ తనయ అయిన శృతిహాసన్ వివాహాం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ ” శృతి తన ప్రియుడు శాంతను వివాహాం చేసుకుంటారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టిన దానిపై క్లారిటీచ్చారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగటం ఇక ఆపేయండి. నాకు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. కానీ రిలేషన్ లో ఉండటాన్ని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత హీరోలు.. నటులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. తెలుగు సినిమా […]Read More
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణం అని.. కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చాడు. నిన్న మంగళవారం చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు సైతం అల్లు అర్జున్ హాజరయ్యారు. […]Read More